బ్రేకింగ్

breaking
01 May 2024 | 18:34 IST

ఎన్నికల వేళ.. కేసీఆర్‌ ప్రచారంపై 48 గంటల నిషేధం

హైదరాబాద్‌: భారాస అధినేత కేసీఆర్‌పై ఈసీ చర్యలు తీసుకుంది. 48 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. కాంగ్రెస్‌ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటలపాటు ఈ నిషేధం వర్తించనుంది.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని