బ్రేకింగ్
01 May 2024 | 18:34 IST
ఎన్నికల వేళ.. కేసీఆర్ ప్రచారంపై 48 గంటల నిషేధం
హైదరాబాద్: భారాస అధినేత కేసీఆర్పై ఈసీ చర్యలు తీసుకుంది. 48 గంటలపాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. కాంగ్రెస్ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు అందడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటలపాటు ఈ నిషేధం వర్తించనుంది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- పోలీసుల ఆదేశాలను ధిక్కరించిన చెవిరెడ్డి.. తిరుపతిలో మరోసారి ఉద్రిక్తత
- సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
- అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
- సీఎం సెక్యూరిటీ సిబ్బందిపై ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు
- ‘మమ్ముట్టి’కి బాసటగా కేరళ నేతలు.. అసలు ఏం జరిగిందంటే?
- కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
- నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
- సామ్ కరన్ కెప్టెన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ను ఓడించిన పంజాబ్
- నన్ను కాపాడింది అతడే.. లేదంటే ప్రాణాలు పోయేవి: పులివర్తి నాని
- ఐపీఎల్ ప్లేఆఫ్స్.. రెండు బెర్తుల కోసం ఐదు టీమ్లు.. ఏ జట్టు పర్సంటేజీ ఎంతంటే?