బ్రేకింగ్
05 May 2024 | 18:11 IST
డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిపై బదిలీ వేటు
అమరావతి: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఆయన్ని తక్షణమే బదిలీ చేయాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎన్నికల విధులు అప్పగించకూడదని పేర్కొంది. తాత్కాలికంగా కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని, సోమవారం ఉదయం 11 గంటలలోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని ఆదేశించింది. గత కొంతకాలంగా విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
- రాశిఫలం (మే 19 - మే 25)
- ‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
- ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
- ప్రభాస్ చెప్పిన ‘బుజ్జి’ ఇదిగో.. ఆసక్తి రేకెత్తిస్తున్న వీడియో
- తప్పు చేశాను.. వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా!
- ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
- పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
- ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు