బ్రేకింగ్

breaking
05 May 2024 | 18:11 IST

డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై బదిలీ వేటు

అమరావతి: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. ఆయన్ని తక్షణమే బదిలీ చేయాలని సీఎస్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు ఎన్నికల విధులు అప్పగించకూడదని పేర్కొంది. తాత్కాలికంగా కింది ర్యాంకు అధికారికి బాధ్యతలు అప్పగించాలని, సోమవారం ఉదయం 11 గంటలలోగా ముగ్గురు డీజీ ర్యాంకు అధికారుల జాబితా పంపాలని ఆదేశించింది. గత కొంతకాలంగా విపక్షాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ఈసీ చర్యలకు ఉపక్రమించింది.

మరిన్ని

తాజా వార్తలు