బ్రేకింగ్

breaking
05 May 2024 | 21:27 IST

చెలరేగిన నరైన్‌.. లఖ్‌నవూ టార్గెట్‌ 236

లఖ్‌నవూ: లఖ్‌నవూతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. ఓపెనర్‌ నరైన్‌ (81; 39 బంతుల్లో 6×4, 7×6) అర్ధశతకంతో చెలరేగాడు. సాల్ట్‌ (32), రఘువంశీ (32) దూకుడుగా ఆడారు. మిడిలార్డర్‌లో వచ్చిన రస్సెల్‌ (12), రింకూ సింగ్‌ (16) ఆకట్టుకోలేకపోయారు. చివర్లో శ్రేయస్‌ (23), రమణ్‌దీప్‌ (25*) కీలక ఇన్నింగ్స్‌ ఆడటంతో కోల్‌కతా భారీ స్కోరే చేసింది. బౌలర్లలో నవీనుల్‌ 3 వికెట్లు పడగొట్టగా, బిష్ణోయ్‌, యుధ్వీర్‌, ఠాకూర్‌ తలో వికెట్‌ తీశారు.

మరిన్ని

తాజా వార్తలు