Rajasthan Elections: రాజస్థాన్లో ఓటేసిన ప్రముఖులు.. ఫొటోలు
జైపుర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. 199 స్థానాలకు నేడు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు.
Updated : 25 Nov 2023 12:19 IST
1/15
ఓటు హక్కు వినియోగించుకుంటున్న రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్
2/15
3/15
భాజపా ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాఠోడ్
4/15
ఓటు వేసిన రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరా రాజే
5/15
ఓటు హక్కు వినియోగించుకున్నకేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్
6/15
7/15
ఓటు వేసినభాజపా ఎంపీ దియా కుమారి
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ