Rajasthan Elections: రాజస్థాన్‌లో ఓటేసిన ప్రముఖులు.. ఫొటోలు

జైపుర్: రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌  శనివారం కొనసాగుతోంది. రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. 199 స్థానాలకు నేడు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు.

Updated : 25 Nov 2023 12:19 IST
1/15
ఓటు హక్కు వినియోగించుకుంటున్న రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఓటు హక్కు వినియోగించుకుంటున్న రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌
2/15
3/15
భాజపా ఎంపీ రాజ్యవర్ధన్‌ సింగ్ రాఠోడ్‌ భాజపా ఎంపీ రాజ్యవర్ధన్‌ సింగ్ రాఠోడ్‌
4/15
ఓటు వేసిన రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధరా రాజే ఓటు వేసిన రాజస్థాన్‌ మాజీ సీఎం వసుంధరా రాజే
5/15
ఓటు హక్కు వినియోగించుకున్నకేంద్రమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ ఓటు హక్కు వినియోగించుకున్నకేంద్రమంత్రి అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌
6/15
7/15
ఓటు వేసినభాజపా ఎంపీ దియా కుమారి ఓటు వేసినభాజపా ఎంపీ దియా కుమారి
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు