జ్వరాన్ని నిందించకండి
ఒకసారి ఉమ్ముస్సాయిబ్ అనే వృద్ధురాలు జ్వరంతో మంచం పట్టింది. ఆమెను పరామర్శించడానికి ముహమ్మద్ ప్రవక్త (స) వెళ్లారు.
ఒకసారి ఉమ్ముస్సాయిబ్ అనే వృద్ధురాలు జ్వరంతో మంచం పట్టింది. ఆమెను పరామర్శించడానికి ముహమ్మద్ ప్రవక్త (స) వెళ్లారు. పక్కనే కూర్చుని ఆరోగ్యస్థితిని వాకబు చేస్తూ ‘ఇప్పుడెలా ఉందమ్మా?’ అనడిగారు. ‘ఈ పాడు జ్వరం నన్ను చుట్టుకుని యాతన పెడుతోంది’ అందామె. అది విని ప్రవక్త ‘జ్వరాన్ని నిందించకూడదు. కొలిమిలోని నిప్పు ఇనుముకు పట్టిన తుప్పును వదలగొట్టి శుభ్రం చేసినట్టు జ్వరం విశ్వాసుల పాపాలను పోగొట్టి పవిత్రంగావిస్తుంది. వ్యాధికి గురిచేసి, స్వస్థత చేకూర్చేది అల్లాహ్ యే’ అంటూ వివరించారు ప్రవక్త.
- అస్మత్ బేగం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి