వీఆర్కు నగరంపాలెం సీఐ!
గుంటూరులోని నగరంపాలెం సీఐ లోక్నాథాన్ని వీఆర్కు పంపిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది.
గుంటూరు నేరవార్తలు, న్యూస్టుడే: గుంటూరులోని నగరంపాలెం సీఐ లోక్నాథాన్ని వీఆర్కు పంపిస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేసినట్లు తెలిసింది. నగరంపాలెం ఏసుభక్తనగర్కు చెందిన స్వతంత్ర అభ్యర్థినిగా విడదల రజని నామినేషన్ వేయడానికి వెళుతున్న క్రమంలో ఆమెను కిడ్నాప్ చేశారనే ఉదంతంపై ఉన్నతాధికారులకు సరైన సమయంలో సమాచారం ఇవ్వలేదనే కారణంతో ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గత ఎన్నికల కంటే 1.82 లక్షలు అధికంగా పోస్టల్ బ్యాలట్ ఓట్లు
రాష్ట్రంలో 2019 కంటే ఈ ఎన్నికల్లో 1,81,839 పోస్టల్ బ్యాలట్ ఓట్లు అధికంగా నమోదయ్యాయి. 2019 ఎన్నికల్లో 2,62,379 మంది పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోగా.. ఈ ఎన్నికల్లో 4,44,218 మంది ఓటేశారు. -
ఆగని అధికార అరాచకాలు
తెదేపా నాయకులపై అధికార అండతో వైకాపా నాయకుల బెదిరింపులు, కేసులు, రిటర్న్గిఫ్టు ఉంటుందనే హెచ్చరికలు.. వెరసి ఎంతో ప్రశాంతంగా ఉండే నంద్యాల జిల్లా డోన్లో కొన్ని నెలలుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. -
పోలింగ్లో రికార్డులు బద్దలు
ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా రికార్డు స్థాయిలో 81.86% (పోస్టల్ బ్యాలట్తో కలిపి ) పోలింగ్ నమోదైంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ జరిగిన నాలుగు విడతల పోలింగ్లో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో ఓటింగ్ జరగలేదు. -
ఆదివాసీ గ్రామంలో ప్రబలిన అతిసారం
ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం కురుముల తోగు అనే ఆదివాసీ గ్రామంలో అతిసారంతో ఒకరు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. -
పర్యాటకాభివృద్ధి సంస్థ డిప్యూటీ మేనేజర్ సాంబశివారెడ్డి సస్పెన్షన్
సంస్థ ప్రయోజనాలు దెబ్బతీసేలా హైకోర్టులో వ్యక్తిగత హోదాలో రిట్ పిటిషన్ వేశారన్న అభియోగంపై రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ విజయవాడ డివిజన్ డిప్యూటీ మేనేజర్, ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి(ఐకాస) ఛైర్మన్ ఏ.సాంబశివారెడ్డిని.. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కన్నబాబు సస్పెండ్ చేశారు. -
అరాచకానికి అగ్గి రాజేసిన పోలీసులు!
చేసేది పోలీసు ఉద్యోగం.. జీతంగా తీసుకునేది ప్రజాధనం.. కానీ వైకాపా నేతలకు ఊడిగం.. ఇదీ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలోని కొందరు పోలీసు అధికారుల తీరు. -
‘ఓటు’ దాటాక బోడి మల్లన్న!
ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు రాకపోవడంతో పేద తల్లిదండ్రులు అప్పులు చేసి కళాశాలలకు ఫీజులు కడుతున్నారు. ప్రభుత్వం వద్ద రూ.14వేల కోట్లు ఉంటే ఏం చేయాలి? వీరిని ఆదుకోవాలి కదా? కానీ, వీరికి డబ్బులు ఇచ్చేందుకు సీఎస్కు, ఆర్థికశాఖకు చేతులు రావట్లేదు. -
నేటి నుంచి ఏపీ ఈఏపీసెట్
ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ గురువారం నుంచి ప్రారంభమవుతుందని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే