Cryptocurrency: క్రిప్టో కరెన్సీలో నష్టం.. ఒకరి బలవన్మరణం
ఆన్లైన్ వ్యాపారంలో నష్టం రావడంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సూర్యాపేటలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం పట్టణానికి చెందిన గుండెమెడ రామలింగస్వామి
రామలింగస్వామి
సూర్యాపేట నేరవిభాగం, న్యూస్టుడే: ఆన్లైన్ వ్యాపారంలో నష్టం రావడంతో ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సూర్యాపేటలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం పట్టణానికి చెందిన గుండెమెడ రామలింగస్వామి (36) క్రిప్టో కరెన్సీలో బాగాTS లాభాలొస్తాయని భావించి ఇద్దరు స్నేహితులతో కలిసి పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టారు. నష్టం రావడంతో మనస్తాపానికి గురయ్యారు. సూర్యాపేటకు వచ్చి ఓ లాడ్జిలో మంగళవారం పురుగుమందు తాగి మృతిచెందారు. బుధవారం ఉదయం గదిలోంచి దుర్వాసన వస్తుండటంతో యాజమాన్యం పోలీసులకు తెలిపింది. వారొచ్చి తలుపులు పగలగొట్టి చూస్తే మృతదేహం కనిపించింది. రామలింగస్వామి తన ఆత్మహత్యకు కారణాలపై భార్య స్వాతి పేరిట రాసిన లేఖను పోలీసులు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!