రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
జగనన్న ఎడాపెడా బాదుతూ అందిన కాడికి దండుకుంటున్నారు.
ఇంధన ధరలపై స్థానికుల మండిపాటు
తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా కొత్తూరు పెట్రోలు బంకులో ఇలా..
కుప్పం మండలం మల్లానూరు బంకులో..
కుప్పం గ్రామీణ, న్యూస్టుడే: జగనన్న ఎడాపెడా బాదుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. నిత్యావసరాలు, మద్యంతో పాటు ఇంధన ధరల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కుప్పం మండలం మల్లానూరులో రాష్ట్రంలోనే అత్యధికంగా లీటరు పెట్రోల్ ధర రూ.112.02 ఉంది. ఈ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు జిల్లా కొత్తూరు పెట్రోలు బంకులో లీటరు రూ.102.80కే లభిస్తోంది. రెండు కిలోమీటర్లకే లీటరు ధరలో రూ.9.22 వ్యత్యాసం ఉండటంతో వాహనదారులు అక్కడికి వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. కుప్పానికి కూతవేటు దూరంలోని కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా కెంపాపుర పెట్రోల్ బంకులో లీటరు రూ.100.02కే లభిస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో పెట్రోలు చౌకగా లభిస్తున్నా.. రాష్ట్రంలో పెట్రో బాదుడు వేసి భారాన్ని మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెంచిన మద్యం ధరల్లో జగన్, పెద్దిరెడ్డి వాటా ఎంత?: చంద్రబాబు
[ 07-05-2024]
పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూ స్థాపితం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. -
సైకిల్పై ప్రచారం చేస్తున్న కార్యకర్తపై వైకాపా మూకదాడి
[ 07-05-2024]
కుప్పం మండలం కొట్టాలూరు పంచాయతీ సిద్ధప్పనూరు గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త స్వామినాథన్పై సోమవారం సాయంత్రం వైకాపా మూకలు దాడికి పాల్పడ్డాయి. -
ఓటమిని జగన్ ముందే ఒప్పుకొన్నారు
[ 07-05-2024]
అంతర్జాతీయ స్థాయిలో అవినీతిలో పురస్కారాలు ఇవ్వదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఆయన మంత్రివర్గానికి ఇవ్వాలని సినీనటుడు, జనసేన నాయకుడు పృథ్వీరాజ్ ఎద్దేవా చేశారు. -
బాబు భరోసా.. జగన్ రుసురుస
[ 07-05-2024]
ప్రభుత్వాన్ని అనుసరించి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుంటారు. జిల్లా పరిధిలో పరిశీలిస్తే చంద్రబాబు హయాంలో భారీ పరిశ్రమలు క్యూ కట్టగా.. జగన్ ప్రభుత్వం కొత్తగా భారీ పరిశ్రమలు తెచ్చింది ఏమీ లేదు. -
నా అంటూ వల్లించి.. వంచించి
[ 07-05-2024]
నా ఎస్సీలు, నా ఎస్టీలని సీఎం జగన్ బహిరంగ సభల్లో గొప్పగా ఊదరగొడుతుంటారు. అయితే అదంతా ధృతరాష్ట్ర ప్రేమ అని ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు చేసిన ఘనకార్యాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. -
ఏది కుట్ర.. ఎవరిది అరాచకం
[ 07-05-2024]
ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై ఎన్టీఆర్ మొదలు ఎందరో నేతలు తమదైన అభివృద్ధి ముద్ర వేశారు. -
మురిపించి.. విస్మరించి..
[ 07-05-2024]
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనే బండికి వ్యవసాయం, పాడి.. జోడుచక్రాలు. ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో వ్యవసాయ రంగం కుదేలైంది. -
అసంపూర్తి భవనాలే.. అభివృద్ధి కలే
[ 07-05-2024]
ప్రతి పంచాయతీలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టి మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అవి అందుబాటులోకి రాలేదు. -
ఇదేం జగన్.. ఇలా చేశావ్
[ 07-05-2024]
చేతికందినా.. నోటికందలేదన్న సామెత పింఛన్ల లబ్ధిదారులకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. -
‘రాక్షస పాలనకు అంతం పలకండి’
[ 07-05-2024]
మంచి చేసేవారికి ఓటేసి అరాచక పాలనకు అంతం పలకాలని తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. -
నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాక
[ 07-05-2024]
తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు తిరుపతి నగరంలో పర్యటించనున్నారు. -
కుప్పంలో నేడు, రేపు.. నారా భువనేశ్వరి పర్యటన
[ 07-05-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి మంగళ, బుధవారాల్లో కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. -
మా పేర్లెక్కడ సారూ..!
[ 07-05-2024]
ఎన్నికల విధుల్లోని సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగ ప్రక్రియ రెండో రోజైన సోమవారమూ కొనసాగింది. -
వైకాపాకు నిబంధనలు వర్తించవా..
[ 07-05-2024]
కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేకుండా గుడుపల్లె వైకాపా ఎంపీపీ వరలక్ష్మి వెళ్లారు. -
ముస్లింలకు ప్రత్యేక వ్యాక్సినేషన్
[ 07-05-2024]
హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు ప్రత్యేక వ్యాక్సినేషన్ అందిస్తున్నామని.. ఈ యాత్రకు వెళ్లే ప్రతిఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని డీఎంహెచ్వో ప్రభావతిదేవి తెలిపారు. -
సీఈసీ స్పందన హర్షణీయం
[ 07-05-2024]
అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయడం హర్షణీయమని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు రామచంద్రయాదవ్ ఓ ప్రకటనలో సోమవారం పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి