సీసీఎస్ సీఐ సస్పెన్షన్
సంగారెడ్డి సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) సీఐ ఎం.వెంకట సాయికిషోర్పై సస్సెన్షన్ వేటు పడింది. మల్టీజోన్-2 ఐజీ సుధీర్బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
వెంకట సాయికిషోర్
సంగారెడ్డి అర్బన్, న్యూస్టుడే: సంగారెడ్డి సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్) సీఐ ఎం.వెంకట సాయికిషోర్పై సస్సెన్షన్ వేటు పడింది. మల్టీజోన్-2 ఐజీ సుధీర్బాబు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంకట సాయి కిషోర్పై జిల్లాలో పలు రకాల అరోపణలు రావడంతో శాఖాపరంగా చర్యలు తీసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. నెల క్రితం ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేయగా.. సీసీఎస్ విభాగంలో సీఐగా పోస్టింగ్ ఇచ్చారు. తాజాగా సస్పెన్షన్కు గురికావడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వరాష్ట్ట్ర్ర కాంక్షలో.. సకల జనులు
[ 01-06-2024]
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమంలో మెతుకుసీమ ప్రజలు కీలక పాత్ర పోషించారు. విభిన్న రూపాల్లో చేపట్టిన ఆందోళనల్లో భారీ సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి ఊతమిచ్చారు. రాజకీయ పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, సబ్బండ వర్గాల ప్రజలు ఇందులో భాగస్వాములయ్యారు. -
ఉపాధికి ఊతం.. జల సంరక్షణ నేస్తం!
[ 01-06-2024]
అటవీ ప్రాంతాల పునరుద్ధరణ.. వన్యప్రాణులకు తగిన ఆవాసం, నీటి సౌకర్యం కల్పించడంతో పాటు శివారు గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించడంపై అటవీ శాఖ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ యంత్రాంగం సంయుక్త కార్యాచరణతో ముందుకు సాగుతోంది. -
ఆలయాలను దర్శించుకున్న సినీ దర్శకులు, నటులు
[ 01-06-2024]
సిద్దిపేటలోని శ్రీరామరాజు రావిచెట్టు హనుమాన్ దేవాలయాన్ని బలగం సినిమా దర్శకుడు వేణు, జార్జిరెడ్డి చిత్ర దర్శకుడు జీవన్రెడ్డి, సేవ్ ద టైగర్స్ నటుడు కొత్తపల్లి అరుణ్ శుక్రవారం సందర్శించారు. -
గర్భిణులకు టెలీ స్వాభిమాన్
[ 01-06-2024]
గర్భిణులు, బాలింతలు, విద్యార్థినులకు సేవలు అందించేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. టెలీ స్వాభిమాన్ పేరుతో సంగారెడ్డి పురపాలక సంఘాన్ని ప్రయోగాత్మకంగా ఎంచుకుంది. -
వెలికట్ట చౌరస్తా.. చోరీలతో జనానికి అవస్థ
[ 01-06-2024]
కొండపాక మండలంలోని వెలికట్ట క్రాస్రోడ్ దొంగతనాలకు అడ్డాగా మారుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇదే ప్రాంతంలో 8 వివిధ చోరీలు జరిగాయి. ద్విచక్ర వాహనాలు, డీజిల్, పెట్రోల్, విద్యుత్తు తీగల దొంగతనాలు అందులో ఉన్నాయి. -
కాపు కాచి దోపిడీ
[ 01-06-2024]
అప్పటికే మత్తులో ఉన్నారు. దారి దోపిడీకి రోడ్డుపై కాపు కాశారు. ఓ క్యాబ్ను అడ్డగించి డ్రైవర్పై బ్లేడ్తో దాడి చేశారు. అందులో ఉన్న ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేశారు. మరో ప్రాంతంలో ఓ వ్యక్తిపై దాడి చేసి బైకుతో ఉడాయించిన ముఠాను జీడిమెట్ల పోలీసులు పట్టుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలపై కేసీఆర్కు గౌరవం లేదు: రేవంత్రెడ్డి
-
రిషభ్ పంత్ అర్ధశతకం.. బంగ్లాదేశ్ టార్గెట్ 183
-
సిద్ధార్థ్- అదితిల క్యూట్ పిక్స్.. రెబా మోనికా బీచ్ స్టిల్
-
తెదేపా శ్రేణుల్లో జోష్.. గన్నవరంలో చంద్రబాబుకు ఘన స్వాగతం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రోహిత్తో కలిసి ఓపెనింగ్.. నిరాశపరిచిన శాంసన్