పోటీ నుంచి తప్పుకునే ప్రసక్తే లేదు
భువనగిరి బరి నుంచి తాము తప్పుకునే ప్రసక్తే లేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు స్పష్టం చేశారు.
భువనగిరి: భువనగిరి బరి నుంచి తాము తప్పుకునే ప్రసక్తే లేదని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు స్పష్టం చేశారు. పోటీలో ఉండి కమ్యూనిస్టుల సత్తా ఏంటో చాటుతామని ఆయన స్పష్టం చేశారు. తమ ఏకైక లక్ష్యం మతతత్వ భాజపా పార్టీని ఓడించడమే అన్నారు. అదే సమయంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసేందుకు ఒత్తిడి తెస్తామన్నారు. మిగిలిన 16 లోకసభ స్థానాలలో ఇండియా కూటమి సభ్యులకు మద్దతు ఇస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ హామీలను ప్రజలకు పట్టుబట్టి అందించేందుకు కమ్యూనిస్టులుగా ప్రయత్నం చేస్తామని వెల్లడించారు. ప్రజల కోసం పోరాటం చేసి పార్టీ సీపీఎం పార్టీ అని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధాన్యం దగ్గరపడింది..!
[ 16-05-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరాయి. ఎన్నికల సమయంలోనూ రైతులకు ఇబ్బందులు కాకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. -
వానరబాధ తీరేదెలా..!
[ 16-05-2024]
రామాయణంలో వానరసైన్యం రాముడికి అండగా ఉండి రావణుడి సైన్యంతో పెద్ద యుద్ధమే చేసింది. ఈనాడు అదే వానరసైన్యం జన జీవనానికి ఇబ్బందిగా మారింది. -
ప్రశాంతంగా లోక్సభ ఎన్నికల పోలింగ్
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. కలెక్టరేట్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. -
ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ
[ 16-05-2024]
ప్రభుత్వ పాఠశాలలకు ఏటా వచ్చే అరకొర నిధులతో కనీసం సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. దీంతో విద్యాప్రమాణాలు తగ్గిపోతున్నాయనే ఉద్దేశంతో.. -
ఐదు నెలలు.. మూడు ఓట్లు..!
[ 16-05-2024]
వినడానికి విచిత్రంగా అనిపించినా.. అక్షరాల నిజం. కేవలం 152 రోజుల వ్యవధిలోనే మూడు పర్యాయాలు ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం ఇది. -
గృహజ్యోతి వెలగాలంటే.. ఆదా చేయాల్సిందే
[ 16-05-2024]
ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత విద్యుత్తు గృహజ్యోతి పథకంతో సామాన్యులకు ప్రయోజనం చేకూరుతోంది. తెల్లరేషన్ కార్డు కలిగి ఉండి, నెలలో 200 యూనిట్లలోపు విద్యుత్తును వినియోగించే వినియోగదారులకు జీరో బిల్లులు వస్తున్నాయి. -
జట్టు కట్టి.. ఫోర్లు కొట్టి
[ 16-05-2024]
వేసవి సెలవులను చిన్నారులు ఆనందంగా గడుపుతున్నారు. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టి సెలవుల్లో వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. -
తాటి కమ్మలతో గాలి పంఖాలు చేసుకుని తిప్పేవాళ్లం
[ 16-05-2024]
మాది అడ్డగూడూరు మండలం వెల్దేవి. అమ్మమ్మ వారి ఊరు దేవరుప్పల మండలం గొల్లెపల్లిలో నాలుగో తరగతి వరకు, అడ్డగూడూరులో తొమ్మిది వరకు చదువుకున్నాను. -
వారూ ఓటేశారు..!
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో థర్డ్ జెండర్ ఓటర్ల పోలింగ్ శాతం 52.55 శాతంగా నమోదైంది. -
పదవులు కాదు ప్రజా సేవే ముఖ్యం: జానా
[ 16-05-2024]
తాను కోరితే ఏ పదవైనా తీసుకోగలనని కానీ తనకు పదవులు కాదు.. ప్రజా సేవే ముఖ్యమని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. -
కారు ఢీకొని భర్త మృతి, భార్యకు తీవ్రగాయాలు
[ 16-05-2024]
తుర్కపల్లి మండలం వాసాలమర్రి వద్ద (కొండాపురం మలుపు రోడ్డు) భువనగిరి-గజ్వేల్ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. -
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పాటించాలి: రాహుల్ బొజ్జ
[ 16-05-2024]
వరంగల్- ఖమ్మం-నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉపఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలని పట్టభద్రుల శాసనమండలి ఉపఎన్నిక జిల్లా సాధారణ పరిశీలకులు రాహుల్ బొజ్జ సూచించారు. -
బీబీనగర్లో రోడ్డెక్కిన రైతన్న
[ 16-05-2024]
ధాన్యం కొనుగోలు ¸చేయడం లేదని ఆరోపిస్తూ బీబీనగర్లో రైతులు రోడ్డెక్కారు. ఆవేదనతో ధాన్యం బస్తాలను నడిరోడ్డుపై వేసి నిప్పంటించి నిరసన తెలిపారు. -
దాగుడు మూతల ఆట.. కాసుల వేట!
[ 16-05-2024]
‘హలో..సర్.. ఇక్కడ చెరువుల్లో పూడిక మట్టిని రైతులు వారం రోజుల్లోనే తోలుకున్నారు. అది అయిపోయింది. ఇప్పుడు చెరువుల్లోకి పొక్లెయినర్లు, జేసీబీలు దించారు. -
ఇక పట్టభద్రులపై గురి
[ 16-05-2024]
లోక్సభ ఎన్నికలు ముగియడంతో ప్రధాన పార్టీలు వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై దృష్టి సారించాయి. ఉప ఎన్నిక బరిలో 52 మంది ఉండగా..
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (16/05/24)
-
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
-
అక్కడి ప్రజలు చెప్పుల్లేకుండానే నడుస్తారు.. ఎందుకో తెలుసా?
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే