logo

వైభవంగా రథోత్సవం

శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా మంగళవారం వేకువజామున పట్టణ కేంద్రంలో రథోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు.

Published : 23 Apr 2024 21:09 IST

ఎల్లారెడ్డి పట్టణం: శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా మంగళవారం వేకువజామున పట్టణ కేంద్రంలో రథోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. పచ్చటి తోరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు, రథంపైన దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టించగా భక్తులు శ్రీరామ మందిరం నుండి శ్రీశ్రీశ్రీ భూలక్ష్మమ్మ ఆలయం వరకు భక్తులు రథోత్సవం నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సిద్ది వంశీయులు, పట్టణ, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు