logo

40 స్థానాల్లో ఇండియా కూటమిదే గెలుపు: పి.చిదంబరం

తమిళనాడు, పుదుచ్చేరిలోని 40 నియోజకవర్గాల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. శివగంగై జిల్లా కారైక్కుడి వద్ద ఉన్న కండనూర్‌ సిట్టాళ్‌ ఆచ్చి హైస్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.

Published : 20 Apr 2024 00:37 IST

పోలింగ్‌ బూత్‌లో పి.చిదంబరం

ప్యారిస్‌, న్యూస్‌టుడే: తమిళనాడు, పుదుచ్చేరిలోని 40 నియోజకవర్గాల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం అన్నారు. శివగంగై జిల్లా కారైక్కుడి వద్ద ఉన్న కండనూర్‌ సిట్టాళ్‌ ఆచ్చి హైస్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం మాట్లాడుతూ.. పదేళ్లలో భాజపా పాలనలో ఏర్పడిన లోపాలు సరిచేస్తామన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ భాజపా కూటమి అని అందరికీ తెలుసన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని