కేసీఆర్ ఒక్కరే!
గజ్వేల్ నుంచి పార్లమెంటు బరిలో గెలిచిన నేతగా కేసీఆర్ ఒక్కరే రికార్డు సృష్టించారు. గజ్వేల్ నియోజకవర్గం 2008 వరకు అప్పటి సిద్దిపేట లోక్సభ స్థానం పరిధిలో ఉండేది.
గజ్వేల్ నేతగా పార్లమెంటు బరిలో
గజ్వేల్ నుంచి పార్లమెంటు బరిలో గెలిచిన నేతగా కేసీఆర్ ఒక్కరే రికార్డు సృష్టించారు. గజ్వేల్ నియోజకవర్గం 2008 వరకు అప్పటి సిద్దిపేట లోక్సభ స్థానం పరిధిలో ఉండేది. ఆ తర్వాత పునర్విభజనలో భాగంగా మెదక్లో విలీనం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 18 వరకు ఎన్నికలు జరిగాయి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి రెండు సార్లు విజయం సాధించిన గీతారెడ్డి రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా గజ్వేల్ నుంచి నేతలెవ్వరూ పార్లమెంటుకు పోటీచేయక పోవడం గమనార్హం. 2014లో గజ్వేల్ అసెంబ్లీ స్థానంతో పాటు మెదక్ ఎంపీగా పోటీ చేసి రెండు చోట్ల విజయాలు సాధించారు. ఆయన ముఖ్యమంత్రి కావటంతో ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరిగాయి.
న్యూస్టుడే, గజ్వేల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడే ఫలితం.. ఎవరికి దక్కేనో ఫలం
[ 04-06-2024]
ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు మరికొద్ది గంటల్లో వెలువడనుంది. గెలుపు, ఓటములపై నేడు సమాధానం లభించనుంది. -
లెక్కింపునకు 1400 మంది సిబ్బంది
[ 04-06-2024]
మెదక్ లోక్సభ నియోజకవర్గ పరిధి ఏడు సెగ్మెంట్ల ఓట్ల లెక్కింపు నర్సాపూర్లో మంగళవారం జరగనుంది. -
కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ
[ 04-06-2024]
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా నర్సాపూర్లోని రెండు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డా.బాలస్వామి తెలిపారు. -
అమరుల త్యాగాలు మరువలేం: భారాస
[ 04-06-2024]
ప్రత్యేక రాష్ట్ర సాధనకు కృషి చేసిన అమరుల త్యాగాలు మరువలేమని భారాస జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. -
నర్సాపూర్ చేరుకున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు
[ 04-06-2024]
ప్రధాన పార్టీల అభ్యర్థులు సోమవారం రాత్రి నర్సాపూర్ చేరారు. భాజపా అభ్యర్థి రఘునందన్రావు నర్సాపూర్లోని కౌంటింగ్ కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. -
జయమెవరిదో?
[ 04-06-2024]
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోక్సభ ఎన్నికల ఫలితాలు నేడు(మంగళవారం) వెలువడనున్నాయి. -
లెక్కింపు కేంద్రంలో ఏర్పాట్లపై పర్యవేక్షణ
[ 04-06-2024]
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో పోలైన ఓట్లను మంగళవారం పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో లెక్కించనున్నారు. -
వ్యాపారుల కుమ్మక్కు.. పత్తి విత్తనాలకు ఇక్కట్లు
[ 04-06-2024]
సదాశివపేట మండలం బొబ్బిలిగామకు చెందిన రైతుకు ఎనిమిది ఎకరాల సాగుభూమి ఉంది. ఇటీవల స్థానిక పలువురు విత్తన వ్యాపారులను ఆశ్రయించి పత్తి విత్తనాలు కొనుగోలు చేసే ప్రయత్నం చేశారు. -
పెళ్లి అప్పులు తీర్చేందుకు దొంగతనాలు
[ 04-06-2024]
పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేక, కుటుంబాన్ని పోషించలేక గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడ రెండో స్థానంలో నోటా.. లక్షన్నర ఓట్లు!
-
తెలంగాణలో బోణీ కొట్టిన కాంగ్రెస్.. ఖమ్మంలో భారీ మెజార్టీ
-
లక్షకుపైగా లీడ్తో దూసుకెళ్తున్న కూటమి ఎంపీ అభ్యర్థులు..
-
బెంగాల్లో బెనర్జీ దూకుడు.. చతికిలపడ్డ భాజపా
-
నవీన్ రికార్డు లేనట్లేనా.. ఆధిక్యంలో మెజార్టీ మార్క్ దాటిన భాజపా
-
చంద్రబాబు, పవన్ నాయకత్వంలో రాష్ట్రానికి మంచి రోజులు: అంబటి రాయుడు