నేడు నవీన్ నామినేషన్
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం గంజాం జిల్లాలోని హింజిలి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
నవీన్ పట్నాయక్
భువనేశ్వర్, న్యూస్టుడే: ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంగళవారం గంజాం జిల్లాలోని హింజిలి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఛత్రపురం చేరుకోనున్న సీఎం తరాతరిణి శక్తిపీఠానికి వెళ్లి పూజలు చేస్తారు. తర్వాత ఆయన ఛత్రపురం రిటర్నింగ్ అధికారి సమక్షంలో నామినేషన్ దాఖలు చేసి భువనేశ్వర్ ప్రయాణమవుతారు. ఆయన వరుసగా ఆరోసారి హింజిలి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. గతసారి మాదిరిగా ఈసారి రెండు స్థానాల నుంచి బరిలో దిగుతున్నారు. బొలంగీర్ జిల్లా కంటాబంజి నుంచి కూడా పోటీ చేస్తున్నారు. గతసారి సీఎం హింజిలితోపాటు బరగఢ్ జిల్లా బిజెపూర్ నుంచి పోటీ చేశారు. రెండుచోట్లా గెలిచారు. హింజిలి స్థానం ఉంచుకున్న నవీన్ బిజెపూర్ వదులుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుదాఘాతంతో రైతు మృతి
[ 13-06-2024]
నవరంగపూర్ జిల్లా ఉమ్మా మార్కెట్ రాగం పరిధిలో సుకి గావ్ పంచాయతీ తప్పకుండ గ్రామంలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందాడు. -
గుర్తు తెలియని మృతదేహానికి పోలీసుల అంత్యక్రియలు
[ 13-06-2024]
గుర్తు తెలియని మృతదేహానికి జయపురం సదరం పోలీసులు గురువారం అంత్యక్రియలు నిర్వహించారు. -
సేంద్రియ పద్ధతి వ్యవసాయం ఆరోగ్యకరం
[ 13-06-2024]
అంతరించిన పోతున్న సేంద్రియ పద్ధతి వ్యవసాయంపై సీడీ గర్లాగా పేరు తెచ్చుకున్న హర్షిత ప్రియదర్శిని అవగాహన కల్పించారు. -
రక్తదానం చేసిన ప్రధానోపాధ్యాయుడు
[ 13-06-2024]
రక్తహీనతతో బాధ పడుతున్న గర్భిణికి ప్రధానోపాధ్యాయుడు రక్తదానం చేశారు. -
కొలువుదీరిన భాజపా ప్రభుత్వం
[ 13-06-2024]
రాష్ట్రంలో తొలిసారిగా భాజపా ప్రభుత్వం కొలువుదీరింది. బుధవారం సాయంత్రం భువనేశ్వర్ జనతా మైదానం వేదికగా ప్రజల సమక్షంలో ముఖ్యమంత్రిగా మోహన్ చరణ మాఝితో గవర్నరు రఘుబర్ దాస్ ప్రమాణం చేయించారు. -
ప్రజలే దేవుళ్లు
[ 13-06-2024]
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు మోహన్ చరణ మాఝి బుధవారం దేశానికి, రాష్ట్రానికి విశేష సేవలందించిన మహానీయులు, అమర వీరుల విగ్రహాల వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. -
ఒడిశా చరిత్రలో తొలిసారిగా...
[ 13-06-2024]
ఒడిశా చరిత్రలో తొలిసారిగా అతిరథ, మహారథులు, ప్రజల సమక్షంలో భాజపా ప్రభుత్వ ప్రమాణ స్వీకారం బుధవారం సాయంత్రం భువనేశ్వర్ జనతా మైదానం వేదికగా జరిగింది. -
ప్రధానికి భువనేశ్వర్లో ఘన స్వాగతం
[ 13-06-2024]
ప్రధాని నరేంద్రమోదీ బుధవారం మధ్యాహ్నం 2.20 గంటలకు భువనేశ్వర్ చేరుకున్నారు. విమానాశ్రయంలో గవర్నరు రఘుబర్ దాస్, ముఖ్యమంత్రి మోహన్ చరణ మాఝి, -
రథాల పనులకు కలప కొరత
[ 13-06-2024]
పూరీలో రథాల తయారీ పనులకు కలప కొరత ఏర్పడింది. చక్రాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రాకారాలు, సింహాసనాల పనులు ప్రారంభం కాగా, కోసిన కలప దుంగలు, బల్లల్లో పగుళ్లు ఉన్నాయి. -
నవీన్ జీ!.. ఆశీర్వదించండి
[ 13-06-2024]
‘నవీన్ జీ.. ఆశీర్వదించండి.. ప్రభుత్వానికి మీ విలువైన సూచనలిచ్చి ప్రోత్సహించండి’ అని బుధవారం భాజపా ప్రభుత్వ ప్రమాణ స్వీకారం వేడుకకు ముందు మోహన్ చరణ మాఝి కోరారు. -
రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తారు
[ 13-06-2024]
ఒడిశాకు 15వ ముఖ్యమంత్రిగా ఆదివాసీ నేత మోహన్చరణ మాఝీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు మంగళవారం కేంద్రం నుంచి పర్యవేక్షకులుగా వచ్చిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్,
తాజా వార్తలు (Latest News)
-
రాశీఖన్నా ‘మోస్ట్ పాపులర్’.. వైరల్గా దిల్ రాజు ఫ్యామిలీ టూర్ స్టిల్స్
-
జాతీయ భద్రత సలహాదారుగా అజిత్ డోభాల్ పునర్నియామకం
-
ఆమె కోసం హత్య కేసులో ఇరుకున్న దర్శన్.. ఎవరీ పవిత్ర గౌడ..?
-
‘కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోయాయి..’ జగన్ కామెంట్స్ వైరల్
-
బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యడియూరప్పపై అరెస్ట్ వారెంట్
-
చిన్న గాయమే కానీ.. లావణ్య త్రిపాఠి క్లారిటీ