ఓరుగల్లులో అరూరి గెలుపు ఖాయం
వరంగల్ లోక్సభ స్థానంలో భాజపా అభ్యర్థి అరూరి రమేశ్ గెలుపు ఖాయమైందని వరంగల్ అర్బన్ బ్యాంకు ఛైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు పేర్కొన్నారు.
కాశీబుగ్గ చౌరస్తా కార్నర్ మీటింగ్లో ప్రసంగిస్తున్న వరంగల్ అర్బన్ బ్యాంకు ఛైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు,
చిత్రంలో భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్, నాయకులు
కాశీబుగ్గ, న్యూస్టుడే: వరంగల్ లోక్సభ స్థానంలో భాజపా అభ్యర్థి అరూరి రమేశ్ గెలుపు ఖాయమైందని వరంగల్ అర్బన్ బ్యాంకు ఛైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు పేర్కొన్నారు. వరంగల్ కాశీబుగ్గ చౌరస్తాలో శనివారం రాత్రి భాజపా కార్నర్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా భాజపా రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రదీప్రావు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పరిస్థితులు వేరు.. మోదీకి ప్రజల్లో ఉన్న ఆదరణతో పరిస్థితులు ఇప్పుడు భాజపాకు అనుకూలంగా మారాయన్నారు. వరంగల్ పార్లమెంటు స్థానం నుంచి నూటికి నూరుశాతం భాజపా జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ మాట్లాడుతూ.. మోదీ మరోమారు ప్రధాని కాబోతున్నారన్నారు. సమావేశంలో భాజపా రాష్ట్ర నాయకులు డాక్టర్ విజయచందర్రెడ్డి, సముద్రాల పరమేశ్వర్, కోమాకుల నాగరాజు, ఆడెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఖిలావరంగల్: దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని భాజపా రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్రావు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఖిలావరంగల్ క్రీడా మైదానంలో వాకర్స్, క్రీడాకారులతో మాట్లాడారు. అనంతరం 38వ డివిజన్ పడమరకోటలో ఇంటింటి ప్రచారం చేశారు. నాయకులు అంకాల జనార్దన్, ఇనుముల అరుణ్, ఎల్లబోయిన చంద్రమోహన్, అమర్, నందు, రమేశ్, సుమన్, సునీత తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేయర్పై అవిశ్వాసం?
[ 19-06-2024]
గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణిని పదవి నుంచి దించడమే లక్ష్యంగా భారాస, భాజపా కార్పొరేటర్లు ఒక్కటయ్యారు. అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు కావాల్సిన మెజార్టీ సభ్యుల కోసం వ్యూహరచన చేస్తున్నారు. -
అంతా సిద్ధం.. అంతలోనే ఆటంకం!
[ 19-06-2024]
పదోన్నతులు, బదిలీల ప్రక్రియ మరోసారి నిలిచిపోవడంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఈ విషయంలో విద్యాశాఖ నిర్ణయం గంట గంటకు మారుతుండడంతో గందరగోళం ఏర్పడింది. -
మొక్కుబడిగా రైతు నేస్తం
[ 19-06-2024]
అన్నదాతలకు సాగులో చేయూత అందించేందుకు, పంటలు పండించడంలో సందేహాలు నివృత్తి చేయడానికి, ఆధునిక వ్యవసాయ పద్ధతులు నేర్పించడానికి ప్రభుత్వం ‘రైతునేస్తం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
ఓసిటీ మైదానంలో మరో వాగ్వాదం
[ 19-06-2024]
వరంగల్ జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి సంస్థకు చెందిన ఓసిటీ మైదానంలో మంగళవారం మరోసారి వాగ్వాదం జరిగింది. -
ఇక్కడ భూగర్భంలో.. అక్కడ ఆకాశంలో!
[ 19-06-2024]
ఈ రెండు సందర్భాల్లో ప్రయాణికులకు ఎంత చిరాకు, రైల్వే మీద ఎంత కోపంగా ఉంటుందో ఆలోచించండి.. ఇది నిజం.. ప్రతి రోజూ జరిగేది ఇదే.. ప్రయాణికుల రైళ్ల రద్దీ విపరీతంగా పెరగడంతో అధిక ట్రాఫిక్తో గంటలకొద్దీ క్రాసింగ్ పెట్టాల్సి వస్తోంది. -
మద్యం తాగుతూ.. విధులు!
[ 19-06-2024]
మహబూబాబాద్ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలోని ఉద్యోగుల నిర్వాకం రోజురోజుకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. -
అనిశా అధికారినంటూ ఉద్యోగులకు బెదిరింపులు
[ 19-06-2024]
అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారినంటూ గుర్తు తెలియని వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. -
3,81,890 మంది రైతులకు ‘కిసాన్ సమ్మాన్’ నిధులు
[ 19-06-2024]
వానాకాలం సాగు పెట్టుబడికి ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు 17వ విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల అయ్యాయి. వాటిని రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ మంగళవారం నుంచే ప్రారంభించారు. -
నిర్లక్ష్యపు నీడలో దోబిఘాట్ పథకం
[ 19-06-2024]
చేతి వృత్తుల ఆధునికీకరణ, వృత్తిదారుల సంక్షేమంలో భాగంగా గత ప్రభుత్వ హయాంలో అనేక పథకాలు అమలయ్యాయి. -
బేరసారాల్లో ఘటికుడు!
[ 19-06-2024]
సెంట్రల్జోన్ పరిధిలో నగరం నడిబొడ్డున ఉన్న ఓ ఠాణాలో ఎస్హెచ్వోగా ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఉన్నా.. అక్కడ పనిచేసే ఎస్సై అన్నీ తానై నడిపిస్తున్నారు. ఠాణాకు నేనే బాస్ అన్నట్లు సాగిస్తున్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
[ 19-06-2024]
లెక్టర్ రిజ్వాన్ బాషా మంగళవారం మండలంలో విస్తృత పర్యటన చేశారు. అన్ని శాఖలను పరిశీలించి అధికారులకు సూచనలు చేస్తూనే విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
స్త్రీ నిధి బకాయిల వసూళ్లకు చర్యలు
[ 19-06-2024]
గత కొంతకాలం నుంచి స్త్రీనిధి రుణాల వాయిదాలు సరిగా జమకావడం లేదు. ఎన్పీఏ (బ్యాంకు పరిభాషలో రాని బాకీలు) పెరుగుతున్నాయి. -
ఐదేళ్లలో చివరకు మిగిలింది అసంతృప్తే
[ 19-06-2024]
‘జిల్లా ప్రాదేశిక సభ్యులుగా ఐదేళ్ల పదవీ కాలం పూర్తి కావస్తోంది. ఇదే ఆఖరి సమావేశం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముంది? సమావేశాలకి మంత్రులు, ఎంపీలు రాలేదు. ఒకటి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేలు వచ్చారు. -
నిర్మాణ లోపాలు.. నాణ్యతకు బీటలు
[ 19-06-2024]
భూగర్భ జలాలను పెంచేందుకు.. వాగుల నుంచి పారుతున్న నీటిని ఒడిసిపట్టి.. రైతులకు అందించే లక్ష్యంతో గత ప్రభుత్వం చెక్డ్యాంల నిర్మాణానికి పూనుకుంది. -
కార్యాలయ పరిశుభ్రత, సమయపాలన తప్పనిసరి
[ 19-06-2024]
అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్లోని అన్ని శాఖల కార్యాలయాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. -
‘నీట్’ రద్దు చేయాలని ఆందోళన
[ 19-06-2024]
‘నీట్’ నిర్వహణలో జరిగిన అవకతవకలపై వెంటనే సుప్రీం కోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా సమన్వయ కర్త పట్ల మధు, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు పెరుమాండ్ల చరణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాగం లోకేష్, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి బోనగిరి మధు అన్నారు. -
వీధి కుక్కలు ప్రాణాలు తీస్తున్నాయ్!
[ 19-06-2024]
పల్లె, పట్టణం తేడాలేకుండా వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లాలంటే బెంబేలెత్తుతున్నారు. -
అన్నదాతకు అభయం.. రైతు నేస్తం
[ 19-06-2024]
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు నేస్తం కార్యక్రమం రైతులకు దారి చూపుతోంది. రైతు వేదికల్లో దృశ్యశ్రవణ మాధ్యమం ద్వారా ప్రతి మంగళవారం సేద్యంపై శాస్త్రవేత్తలు అందిస్తున్న సాగు పద్ధతులు, మెలకువలు, సలహాలు, సూచనలు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. -
మూడు నెలలకోసారి పాలకమండలి సమావేశం
[ 19-06-2024]
ప్రతి మూడు నెలలోసారి ఐటీడీఏ పాలకమండలి సమావేశాలు నిర్వహిస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. -
వరదలపై అప్రమత్తత అవసరం
[ 19-06-2024]
ప్రజలందరి క్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని జిల్లా నూతన కలెక్టర్ టీఎస్ దివాకర్ అన్నారు. అందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. గోవిందరావుపేట మండలంలోని ప్రాజెక్టునగర్ గ్రామాన్ని మంగళవారం ఆయన సందర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
మత్తు గుప్పిట అమ్మాయిలు!.. డ్రగ్స్ స్మగ్లర్ల చేతిలో కీలుబొమ్మలు
-
మద్యం మత్తులో యువకుడిని కారుతో ఢీకొట్టిన వైకాపా ఎంపీ కుమార్తె!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/06/24)
-
పక్షుల్లా ప్రవర్తిస్తున్న చైనా యువత.. ఎందుకో తెలుసా?
-
క్యాప్షన్ కోరిన శ్రద్ధా కపూర్.. విహార యాత్రలో నోరా ఫతేహి
-
స్మార్ట్ ఛార్జింగ్ కేస్తో జేబీఎల్ ఇయర్బడ్స్.. ధర ఎంతంటే?