ఎట్టకేలకు తారు పడింది..!
వెంకటాపురం మండలంలోని రాచపల్లి-మొట్లగూడెం రహదారికి ఎట్టకేలకు తారు పడింది. రూ.1.13 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ మార్గం ఏడాదిగా అసంపూర్తిగానే వెక్కిరించింది.
వెంకటాపురం, న్యూస్టుడే: వెంకటాపురం మండలంలోని రాచపల్లి-మొట్లగూడెం రహదారికి ఎట్టకేలకు తారు పడింది. రూ.1.13 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ మార్గం ఏడాదిగా అసంపూర్తిగానే వెక్కిరించింది. ఈ సమస్యపై ‘ఈనాడు’లో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. మార్చి 31 తేదీన ‘కంకర పరిచి.. తారు మరిచి’ అనే శీర్షికతో ప్రచురితమైన కథనానికి ఆర్అండ్బీ ఇంజినీరింగ్ అధికారులు స్పందించారు. రెండు రోజుల కిందట గుత్తేదారు 1.20 కి.మీ పరిధికి చెందిన ఈ మార్గంపై తారు వేశారు. దశాబ్ధాలుగా బురొద రోడ్డుపైనే అవస్థలు పడే గిరిజనానికి ఇన్నాళ్లకు తారు రహదారి చేరువ కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనారోగ్యం ‘కొని’తెచ్చుకోవడమే..!
[ 01-06-2024]
ఓరుగల్లు నగరంలో గురువారం ఆహార భద్రత తనిఖీ అధికారులు ఆకస్మికంగా మూడు రెస్టారెంట్లపై దాడులు చేయగా అనేక లోపాలను గుర్తించారు. -
మీ సేవ దోపిడీ తోవ
[ 01-06-2024]
ప్రభుత్వశాఖల పౌర సేవల్లో పారదర్శకత.. సులభతరం కోసం ఏర్పాటు చేసిన మీ-సేవ కేంద్రాల్లో వసూళ్ల పర్వం కొనసాగుతోంది. -
అద్దె కారు.. నిబంధనలు బేఖాతరు!
[ 01-06-2024]
‘చేతిలో అధికారం ఉంది.. మనల్ని ఎవరు అడుగుతారులే’ అన్నట్లుగా ఉంది గ్రేటర్ వరంగల్లో వింగ్ అధికారుల తీరు. నాలుగేళ్లుగా టెండర్ పిలవకుండానే అద్దె వాహనాలు నడిపిస్తున్నారు. -
బడి బస్సు..భద్రమిలా!
[ 01-06-2024]
నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలి. ఎందులో విద్యా ప్రమాణాలు బాగుంటాయి. అక్కడ ఏ విధమైన వసతులున్నాయి. -
పాలు.. ఆరోగ్యానికి మేలు
[ 01-06-2024]
పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా.. బలంగా ఎదగాలన్నా.. పాలు తప్పనిసరి.. అంతేకాదు ఆర్థిక అవసరాలను తీరుస్తూ కుటుంబ పోషణకు నేడు పాడి పరిశ్రమ ఎంతగానో దోహదం చేస్తోంది.. నేడు ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా అటు ఆరోగ్యం.. -
మీసేవ కేంద్రం.. ఇష్టారాజ్యం
[ 01-06-2024]
ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన మీసేవ కేంద్రాల నిర్వాహకులు జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. -
అవతరణ వేడుకలకు ముస్తాబు
[ 01-06-2024]
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు ముస్తాబు అవుతున్నాయి. -
దరిచేరని.. పీఎం మత్స్యయోజన
[ 01-06-2024]
రాష్ట్రంలో మాంసాహార ప్రియులు మేకలు, గొర్రెలు, కోళ్ల మాంసం తర్వాతి స్థానం చేపలకే ఇస్తారు. -
ఉపరితల గనిలో ‘పంచ్ ఎంట్రీ’
[ 01-06-2024]
సింగరేణిలో మరో ‘పంచ్ ఎంట్రీ’ గని ఏర్పాటు చేయనున్నారు. -
రోహిణికార్తె.. నిప్పుల కుంపటి..!
[ 01-06-2024]
ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోహిణి కార్తెలో రోళ్లు పగిలేలా ఉగ్రరూపాన్ని చూపుతున్నాడు. -
క్రీడా నైపుణ్యాలకు పదును
[ 01-06-2024]
వివిధ క్రీడాంశాల్లో తన నైపుణ్యాలకు మరింత మెరుగులు దిద్దుకొనేందుకు ఔత్సాహిక క్రీడాకారులకు జిల్లాలోని వేసవి క్రీడాశిక్షణ శిబిరాలు ఊతమిచ్చాయి. -
ధ్రువపత్రాల జారీకి అధిక వసూళ్లు
[ 01-06-2024]
తహసీల్దార్ కార్యాలయాల్లో విద్యార్థులకు అవసరమైన కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు వివిధ ధ్రువీకరణ పత్రాల జారీ దరఖాస్తుల్లో మీ సేవా కేంద్రం నిర్వాహకులు దొడ్డిదారిలో వసూళ్లకు పాల్పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వెండి తెరపై తళుక్కుమన్న మలాలా యూసఫ్జాయ్
-
బెంగాల్లో భాజపాదే పైచేయి.. ఒడిశాలో నవీన్కు షాక్..!
-
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలపై కేసీఆర్కు గౌరవం లేదు: రేవంత్రెడ్డి
-
రిషభ్ పంత్ అర్ధశతకం.. బంగ్లాదేశ్ టార్గెట్ 183
-
సిద్ధార్థ్- అదితిల క్యూట్ పిక్స్.. రెబా మోనికా బీచ్ స్టిల్
-
తెదేపా శ్రేణుల్లో జోష్.. గన్నవరంలో చంద్రబాబుకు ఘన స్వాగతం