Nara Lokesh: గులకరాయి ఘటనలో జగన్కు భాస్కర్ అవార్డు ఇవ్వాలి: నారా లోకేశ్ ఎద్దేవా
గులకరాయి ఘటనలో సీఎం జగన్కు ఆస్కార్కు బదులు భాస్కర్ అవార్డు ఇవ్వాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.
అమరావతి: గులకరాయి ఘటనలో సీఎం జగన్కు ఆస్కార్కు బదులు భాస్కర్ అవార్డు ఇవ్వాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం నీరుకొండలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తమకు సక్రమంగా కౌలు డబ్బులు ఇవ్వడం లేదని రైతులు లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. రాజధానిలో పేదలకు ఇచ్చే పింఛన్ డబ్బులు కూడా సకాలంలో రావడం లేదని వాపోయారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధానిలో పేదలకు ఇచ్చే రూ.5 వేల పింఛన్ను కొనసాగిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. అసైన్డ్ రైతులకు ఇవ్వాల్సిన కౌలును వడ్డీతో చెల్లిస్తామన్నారు. రాజధానిలో నిలిచిపోయిన పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన ప్రారంభిస్తామని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రూ.10కి మద్యం.. రూ.50కి బియ్యం బస్తా
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో వైకాపా నాయకులు ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేశారు. -
ప్రశాంతత వైపు పల్నాడు ప్రజల చూపు!
పల్నాడు జిల్లాలో ప్రశాంతత తీసుకురావాలని ఓటర్లు భావిస్తున్నారు. రాజకీయ హత్యలు, దాడులు, దౌర్జన్యాలతో అట్టుడికిపోతున్న ఈ ప్రాంతానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ఓటర్లు కృతనిశ్చయంతో ఉన్నారు. ఎన్డీయే కూటమి అభ్యర్థుల వైపు మొగ్గుచూపుతున్నారు. -
ఆ నలుగురూ.. ఆ తాను ముక్కలే!
ఆంధ్రుల వాణిని దేశమంతా వినిపించాల్సినోళ్లు.. దిల్లీ వేదికగా తెలుగు వారి హక్కుల్ని సాధించాల్సినోళ్లు.. రాష్ట్ర ప్రజల అవసరాలను పక్కనబెట్టి.. సొంత మేలుకే పరుగులు పెట్టారు. -
పట్టుకుంటారని రూ.2 కోట్లు పడేశారు!
చిత్తూరు జిల్లా నుంచి శ్రీసత్యసాయి జిల్లా హిందూపురానికి గురువారం రాత్రి 1 గంట సమయంలో కారులో వైకాపా నాయకులు రూ.2 కోట్లను సంచుల్లో తీసుకొస్తున్నారు. -
గుడివాడలో అభివృద్ధి లేకే వలసలు
కృష్ణా జిల్లా గుడివాడలో ఎటువంటి అభివృద్ధి లేకే తాను పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్కు వలస వెళ్లాల్సి వచ్చిందని ఇటీవల యూట్యూబ్ ద్వారా ఆదరణ పొందిన హోటల్ నిర్వాహకురాలు కుమారి ఆంటీ అన్నారు. -
ఎమ్మెల్సీ అనంతబాబు స్వగ్రామంలో తెదేపా కార్యకర్తపై వైకాపా దాడి
అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలంలోని ఎమ్మెల్సీ అనంతబాబు స్వగ్రామం ఎల్లవరంలో తెదేపా కార్యకర్తపై వైకాపా మూకలు దాడిచేసి గాయపర్చాయి. -
కూటమికి మద్దతుగా కృష్ణంరాజు సతీమణి ప్రచారం
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ పరిధిలో కూటమికి మద్దతుగా కేంద్ర మాజీ మంత్రి, సినీ నటుడు దివంగత కృష్ణంరాజు సతీమణి శ్యామలదేవి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. -
వైకాపాకు ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపాలే
‘వైకాపాకు ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపాలే. వాటిని కాపాడుకోవాలంటే జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థులకు ఓటేయండి. -
ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకి జగన్ని ఓడించండి: మందకృష్ణ మాదిగ
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సీఎం జగన్ను ఓడించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. -
పవన్కల్యాణ్ను భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపిద్దాం
పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్కల్యాణ్, కాకినాడ ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి చట్టసభలకు పంపిద్దామని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి కోరారు. -
ముస్లిం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని, వారి సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. -
‘ఒంగోలు.. కూటమికే’ సానుకూల పవనాలు!
ఒంగోలు లోక్సభ బరిలో పోరు హోరాహోరీగా సాగుతోంది. గత ఎన్నికల్లో ఈ లోక్సభ సీటుతోపాటు, దాని పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరింట గెలిచిన వైకాపాకు ఇప్పుడు ఆ స్థాయి సానుకూలత లేదు. -
వైఎస్ సమాధి వద్దకు ఇప్పుడొస్తారట...
వైఎస్ మరణించిన ఇన్నేళ్ల తర్వాత ఆయన సమాధిని చూడడానికి ఎన్నికల వేళ దిల్లీ నుంచి వస్తారట అని రాహుల్గాంధీ పర్యటనను ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు. -
ఓట్ల కోసం చెరువు స్థలం ఎర
గన్నవరం నియోజకవర్గంలో వైకాపా నాయకులకు ఓటమి భయం వెంటాడుతోంది. -
ఎవరినైనా పోలింగ్ ఏజెంట్గా నియమించుకోవచ్చు
ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు వారికి నచ్చిన వారిని పోలింగ్ ఏజెంట్గా నియమించుకోవచ్చు. -
మంగళగిరిలో వ్యాపారి ఇంట్లో రూ.8 కోట్ల పట్టివేత
గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఓ వస్త్ర, వడ్డీ వ్యాపారి నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. -
నేటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెర
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం 6 గంటలకు రాజకీయ పార్టీల ప్రచారానికి తెరపడనుంది. -
ఎన్నికల సిబ్బందికి 12 వరకు ఓటేసేందుకు వీలు కల్పించాలి
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది తమ ఓటు హక్కు ఉపయోగించుకునేందుకు 12వ తేదీ సాయంత్రం వరకు అవకాశం కల్పించాలని తెదేపా జాతీయ ఎన్నికల సమన్వయకర్త, మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. -
పిన్నెల్లి సోదరులకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం
‘అందరూ క్షమించాలని కోరుతున్నా.. వాతావరణం అనుకూలించక మాచర్లకు రాలేకపోయాను. ఎన్నికల ముందు కార్యకర్తలకు భవిష్యత్తుపై భరోసా ఇవ్వడానికి రావాలనుకున్నా. కానీ రాలేకపోవడం బాధగా ఉంది’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఇదే ఉత్సాహం ఓటేయడంలోనూ చూపాలి!
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలో ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద శుక్రవారం మందుబాబులు బారులుతీరారు. -
నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా
‘నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నా.. ఉండాలనుకుంటున్నా’ అని సినీనటుడు చిరంజీవి వ్యాఖ్యానించారు. పద్మవిభూషణ్ పురస్కారం అందుకుని దిల్లీ నుంచి శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న ఆయన బేగంపేట విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.
తాజా వార్తలు
-
గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?