కర్నూలు
కర్నూలు లోక్సభ నియోజకవర్గం (Kurnool Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. తొలి నుంచి జనరల్ కేటగిరీలోనే ఉంది.
లోక్సభ నియోజకవర్గం
లోక్సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: కర్నూలు, కోడుమూరు(ఎస్సీ), ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ, మంత్రాలయం, ఆలూరు శాసనసభా నియోజకవర్గాలు దీని పరిధిలోకి వస్తాయి.
ఓటర్లు: తాజా గణాంకాల ప్రకారం మొత్తం 16,93,597 ఓటర్లు ఉండగా, అందులో 8,39,033 పురుషులు.. 8,54,327 మహిళలు.. 237 ట్రాన్స్జెండర్ ఓటర్లు ఉన్నారు.
ఈసారి ఎన్నికల్లో ప్రధానపార్టీల అభ్యర్థులు వీళ్లే!
2019 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాశ్రెడ్డిపై వైకాపా అభ్యర్థి డా|| సంజీవ్ కుమార్ విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో తెదేపా నుంచి బస్తిపాటి నాగరాజు (పంచలింగాల నాగరాజు) వైకాపా నుంచి బీవై రామయ్య పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ నుంచి పీజీ రామ్పుల్లయ్య యాదవ్ బరిలో నిలిచారు.
- ఇప్పటి వరకూ విజయం సాధించిన అభ్యర్థులు వీరే!
- 1952: హెచ్సీతారామిరెడ్డి కాంగ్రెస్
- 1957: ఉస్మాన్ అలీఖాన్ కాంగ్రెస్
- 1962: యశోదారెడ్డి కాంగ్రెస్
- 1967: గాదిలింగన్న గౌడ్ స్వత్రంత్ర
- 1971: కోదండరామిరెడ్డి కాంగ్రెస్-జె
- 1977: కోట్ల విజయభాస్కర్రెడ్డి కాంగ్రెస్
- 1980: కోట్ల విజయ్భాస్కర్రెడ్డి కాంగ్రెస్
- 1984: ఏరాసు అయ్యపురెడ్డి తెదేపా
- 1989: కోట్ల విజయభాస్కర్రెడ్డి కాంగ్రెస్
- 1991: కోట్ల విజయభాస్కర్రెడ్డి కాంగ్రెస్
- 1994: కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి కాంగ్రెస్
- 1996: కోట్ల విజయభాస్కర్రెడ్డి కాంగ్రెస్
- 1999: కేఈ క్రిష్ణమూర్తి తెదేపా
- 2004: కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి కాంగ్రెస్
- 2009: కోట్ల జయసూర్యప్రకాశ్రెడ్డి కాంగ్రెస్
- 2014: బుట్టా రేణుక(వైకాపా)
- 2019: డా|| సంజీవ్కుమార్ (వైకాపా)
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాకినాడ
కాకినాడ లోక్సభ నియోజకవర్గం1952లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది (Kakinada Lok Sabha constituency) జనరల్ కేటగిరిలోనే ఉంది. -
ఏలూరు
ఏలూరు లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇది (Eluru Lok Sabha constituency) జనరల్ కేటగిరిలో ఉంది. -
రాజంపేట
కడప జిల్లాలోని రాజంపేట లోక్సభ స్థానం (Rajampet Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
అరకు
అరకు లోక్సభ నియోజకవర్గం (Araku Lok Sabha constituency) 2008లో ఏర్పడింది. -
చిత్తూరు
చిత్తూరు లోక్సభ నియోజకవర్గం (Chittoor Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. -
అనకాపల్లి
అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం (Anakapalli Lok Sabha constituency) 1962లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
గుంటూరు
గుంటూరు లోక్సభ నియోజకవర్గం (Guntur Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. జనరల్ కేటగిరీలో ఉంది. -
మచిలీపట్నం
మచిలీపట్నం లోక్సభ నియోజకవర్గం (Machilipatnam Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. తొలి నుంచి ఇది జనరల్ కేటగిరీలోనే ఉంది. -
అనంతపురం
అనంతపురం లోక్సభ నియోజక వర్గంలో (Anantapur Lok Sabha constituency) మొత్తం ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. -
విజయవాడ
విజయవాడ లోక్సభ నియోజకవర్గం (Vijayawada Lok Sabha constituency) 1952లో ఏర్పడింది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
కడప
కడప లోక్సభ నియోజకవర్గం (Kadapa Lok Sabha constituency) 1952లో ఆవిర్భవించింది. ఇది మొదటి నుంచి జనరల్ కేటగిరిలోనే ఉంది. -
రాజమహేంద్రవరం
రాజమహేంద్రవరం 1952లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
హిందూపురం
హిందూపురం లోక్సభ నియోజకవర్గం 1957లో ఏర్పడింది. -
తిరుపతి
చిత్తూరు జిల్లాలో ప్రతిష్టాత్మకమైన స్థానాల్లో తిరుపతి లోకసభ స్థానం ఒకటి -
విశాఖపట్నం
విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇది జనరల్ కేటగిరిలో ఉంది. -
విజయనగరం
విజయనగరం లోక్సభ నియోజకవర్గం 2008లో పునర్విభజన సమయంలో ఏర్పడింది. -
శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లాలోని ఏకైక లోక్సభ నియోజకవర్గం (Srikakulam Lok Sabha constituency) ఇది. 1952లో ఏర్పాటైన ఈ స్థానం జనరల్ కేటగిరిలో ఉంది. -
నరసాపురం
నరసాపురం లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. మొదటి నుంచి ఇది జనరల్ కేటగిరి స్థానం. -
అమలాపురం
అమలాపురం లోక్సభ నియోజకవర్గం (Amalapuram Lok Sabha constituency) 1952లో ఏర్పాటైంది. ఈ నియోజకవర్గాన్ని ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించారు. -
ఒంగోలు
ఒంగోలు లోక్సభ నియోజకవర్గం (Ongole Lok Sabha constituency)1952లో ఏర్పడింది. ఇది జనరల్ కేటగిరి.
తాజా వార్తలు
-
‘త్రినయని’ సీరియల్ నటి పవిత్రా జయరాం కన్నుమూత
-
రూ.58, రూ.59తో బీఎస్ఎన్ఎల్లో 2 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు
-
తొలిసారిగా పంది కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి మృతి
-
పంత్ లేకపోవడం వారికి నష్టమే.. మమ్మల్ని దిల్లీ ఓడించడం కష్టమే: బెంగళూరు కోచ్
-
విరాట్ కోహ్లీపై విమర్శలు వద్దు.. మరింత ప్రమాదకరంగా మారతాడు: హేడెన్
-
112 ఏళ్ల నుంచి తప్పనిసరి ఓటింగ్..!