మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేడే

మహారాష్ట్ర మంత్రిమండలిని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే మంగళవారం విస్తరించనున్నారు. 12కు పైగా మంత్రులు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని సీఎం సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Published : 09 Aug 2022 06:03 IST

ముంబయి: మహారాష్ట్ర మంత్రిమండలిని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే మంగళవారం విస్తరించనున్నారు. 12కు పైగా మంత్రులు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారని సీఎం సన్నిహిత వర్గాలు తెలిపాయి. జూన్‌ 30న శిందే సీఎంగా, దేవేంద్ర ఫడణవీస్‌ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి వీరిద్దరితోనే మహారాష్ట్రలో పాలన కొనసాగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని