ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి
స్వాతంత్య్ర వజ్రోత్సవాల ను పురస్కరించుకొని‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాలను తెలుగుదేశం శ్రేణులు ఘనంగా జరపాలని, ప్రతీ ఇంటిపై జాతీయ పతాకాలను ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఎగురవేయాలని పార్టీ రాష్ట్ర
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు
ఈనాడు, హైదరాబాద్: స్వాతంత్య్ర వజ్రోత్సవాల ను పురస్కరించుకొని‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్యక్రమాలను తెలుగుదేశం శ్రేణులు ఘనంగా జరపాలని, ప్రతీ ఇంటిపై జాతీయ పతాకాలను ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఎగురవేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింలు పిలుపునిచ్చారు. అన్ని గ్రామాల్లో ‘హర్ ఘర్ తిరంగా జెండా’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బుధవారం ఒక ప్రకటనలో ఆయన సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!