ఆగ్రోస్‌ ఉద్యోగులకు వేతన సవరణ వర్తింపు

ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసిన వేతన సవరణను ‘రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ’(ఆగ్రోస్‌) ఉద్యోగులకు వర్తింపజేయడానికి అనుమతిస్తూ వ్యవసాయ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 30 Nov 2021 05:31 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేసిన వేతన సవరణను ‘రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ’(ఆగ్రోస్‌) ఉద్యోగులకు వర్తింపజేయడానికి అనుమతిస్తూ వ్యవసాయ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని