శిరిడీ సాయిబాబాకు రూ.2 కోట్ల బంగారు పట్టీ
మహారాష్ట్రలోని ప్రసిద్ధ శిరిడీ సాయిబాబా ఆలయానికి హైదరాబాద్కు చెందిన భక్తుడొకరు రూ.2 కోట్ల విలువైన బంగారు పట్టీ(గోల్డ్ బ్యాండ్)ని విరాళంగా అందజేశారు.
హైదరాబాద్ భక్తుడి విరాళం
శిరిడీ: మహారాష్ట్రలోని ప్రసిద్ధ శిరిడీ సాయిబాబా ఆలయానికి హైదరాబాద్కు చెందిన భక్తుడొకరు రూ.2 కోట్ల విలువైన బంగారు పట్టీ(గోల్డ్ బ్యాండ్)ని విరాళంగా అందజేశారు. పార్థసారథిరెడ్డి అనే భక్తుడు 4 కిలోల బంగారంతో తయారుచేసిన పట్టీని అందజేసినట్లు ఆ ఆలయ ట్రస్ట్ సీఈవో భాగ్యశ్రీ బుధవారం తెలిపారు. హైదరాబాద్కు చెందిన మరో భక్తుడు 2007లో 94 కిలోల స్వర్ణ సింహాసనాన్ని ట్రస్ట్కు అందజేసినట్లు ఈ సందర్భంగా భాగ్యశ్రీ గుర్తుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు