నెట్టింట్లో బాలికల నకిలీ నగ్న చిత్రాలు.. AI చిత్రాలపై స్పెయిన్ దిగ్భ్రాంతి
స్పెయిన్లోని ఓ నగరంలో కొంతమంది బాలికల నగ్న చిత్రాలు (Morphed Images) నెట్టింట్లో వైరల్గా మారడం సంచలనం రేపుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమ మేధ సాంకేతికతను (Artificial Intelligence) ప్రపంచ దేశాలు అందిపుచ్చుకుంటున్న వేళ.. దాని దుర్వినియోగం పర్యవసానాలు కూడా వెలుగు చూస్తున్నాయి. తాజాగా స్పెయిన్లోని ఓ నగరంలో కొంతమంది బాలికల నగ్న చిత్రాలు (Morphed Images) నెట్టింట్లో వైరల్గా మారడం సంచలనం రేపుతోంది. ఊహించని ఈ పరిణామంతో ఆ అమ్మాయిల తల్లిదండ్రులతోపాటు దేశ ప్రజలూ దిగ్భ్రాంతికి గురయ్యారు. అయితే.. ఇదంతా కృత్రిమ మేధ సాంకేతికతతో (AI) సృష్టించినట్లు అధికారులు గుర్తించారు.
స్పెయిన్లోని ఆల్మెండ్రలెజో నగరానికి చెందిన కొంతమంది యుక్త వయసు అమ్మాయిల నగ్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. 11 నుంచి 17 ఏళ్ల వయసున్న అమ్మాయిల ఫొటోలు వాట్సాప్లో వైరల్ కావడం చూసి అంతా కంగుతిన్నారు. ఇందులో పాఠశాల విద్యార్థులూ ఉన్నారు. ఇలా 20 నుంచి 30 మందికిపైగా బాధితుల తల్లులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసి, ఫిర్యాదు చేశారు.
Khalistani ఉగ్ర కుట్రలు.. మాస్టర్ మైండ్ ‘పన్నూ’..!
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరిపిన పోలీసులు.. అవి ఏఐ ఆధారిత ఫొటోలని ప్రాథమికంగా నిర్ధరించారు. సామాజిక మాధ్యమాల్లో బాలికల ఫొటోలు సేకరించి.. యాప్ సాయంతో వాటిని మార్ఫింగ్ చేసినట్లు గుర్తించారు. నిందితుల్లో కొందరు తోటి విద్యార్థులే ఉన్నట్లు తేలిందని చెప్పారు. అయితే, ఈ ఫొటోలు చూపించి బాధిత అమ్మాయిలను బెదిరించారని.. కొందరు డబ్బులు కూడా డిమాండ్ చేసినట్లు గుర్తించామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉగాండాలో 70 ఏళ్ల బామ్మకు కవలలు
ఉగాండాకు చెందిన సఫీనా నముక్వాయ (70) అనే వృద్ధురాలు సంతానోత్పత్తి చికిత్స తర్వాత కవల పిల్లలకు జన్మనిచ్చారు. -
ముగిసిన సంధి.. పేలిన బాంబులు
మళ్లీ గాజాలో బాంబులు పేలాయి. వైమానిక దాడులు ప్రారంభయ్యాయి. రాకెట్లు నింగిలోకి ఎగిశాయి. రక్తం ఏరులై పారింది. -
దేశాలను వణికిస్తున్న వైట్ లంగ్ సిండ్రోమ్
బ్యాక్టీరియల్ నిమోనియాకు సంబంధించిన ఒక కొత్త రకం ఇన్ఫెక్షన్.. చైనా, డెన్మార్క్, అమెరికా, నెదర్లాండ్స్ను వణికిస్తోంది. -
జికా వైరస్కు సూదిలేని టీకా
దోమల ద్వారా వ్యాపించే జికా వైరస్ నుంచి ప్రజలను రక్షించేందుకు.. ప్రత్యేక టీకాను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. -
2030 నాటికి ఉద్గారాల తీవ్రతను 45% తగ్గించడమే భారత్ లక్ష్యం
భారత్లో ప్రస్తుతమున్న ఉద్గారాల తీవ్రతను 2030 నాటికి 45 శాతం తగ్గించడమే తమ లక్ష్యమని ప్రధాని మోదీ ప్రకటించారు. -
నిత్యానంద ‘కైలాస’తో ఒప్పందం.. పరాగ్వే అధికారికి ఊడిన పదవి
వివాదాస్పద స్వామీజీ నిత్యానంద స్థాపించిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసతో ఒప్పందం చేసుకున్నందుకు పరాగ్వే వ్యవసాయ శాఖలోని కీలక అధికారి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. -
సముచిత నిర్ణయం
గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్రపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ నిఘా సంస్థ అధిపతిని భారత్కు పంపినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తాజాగా వెల్లడించింది. -
ఎక్కువమంది పిల్లల్ని కనండి
దేశ జనాభాను పెంచేందుకు మహిళలు ఎక్కువమంది పిల్లలను కనాలంటూ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. -
మంచు పనిపడుతున్న మసి రేణువులు
భారత్, పశ్చిమ ఆఫ్రికాల్లో రుతుపవనాల సరళిని కాలుష్య ఉద్గారాలైన మసి రేణువులు (బ్లాక్ కార్బన్) తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది. -
రష్యా రైల్రోడ్ను ధ్వంసం చేసిన ఉక్రెయిన్!
రష్యాలోని సైబీరియా ప్రాంతంలో గల రైల్రోడ్ లైన్లో కొంతభాగాన్ని ఉక్రెయిన్ నిఘా సంస్థ రెండు పేలుళ్లకు పాల్పడి ధ్వంసం చేసింది. -
హమాస్ ‘పన్నాగం’ ముందే తెలిసినా..
హమాస్ ‘అక్టోబర్ 7’ దాడి గురించి ఇజ్రాయెల్కు ముందే తెలుసా..? ఇందుకు సంబంధించిన సమాచారం ఆ దేశ నిఘా సంస్థల దగ్గర ఉందా..? అయినా అడ్డుకోలేకపోయిందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. -
లీడ్ఐటీ 2.0ను ప్రారంభించిన భారత్, స్వీడన్
భారత్, స్వీడన్ శుక్రవారం లీడ్ఐటీ (లీడర్షిప్ ఫర్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్) 2.0ను ఆరంభించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని పరిశ్రమలు పరివర్తన చెందడానికి వాటికి ఆర్థిక సహకారం అందించడంతో పాటు కనిష్ఠ-కార్బన్ సాంకేతికతను సంయుక్తంగా అభివృద్ధి చేసి అందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. -
ఐఎంవో మండలికి మళ్లీ ఎన్నికైన భారత్
అంతర్జాతీయ సముద్రయాన సంస్థ (ఐఎంవో) మండలికి భారత్ మరోసారి ఎన్నికైంది. శుక్రవారం ఇక్కడ జరిగిన ఓటింగ్లో అత్యధిక స్థాయిలో ఓట్లను సాధించింది. -
ఇరాన్కు నిధుల బదిలీ బంద్!
ఇరాన్ జైళ్ల నుంచి అమెరికన్ ఖైదీల విడుదలకు ప్రతిగా అమెరికా బదిలీ చేసిన 600 కోట్ల డాలర్లను ఎప్పటికీ ఇరాన్ చేతికి చిక్కనివ్వకూడదన్న బిల్లు అమెరికా కాంగ్రెస్ దిగువ సభలో భారీ మెజారిటీతో ఆమోదం పొందింది. -
థేమ్స్ నదిలో శవమై కనిపించిన భారతీయ విద్యార్థి
బ్రిటన్లో గత నెలలో తప్పిపోయిన భారతీయ విద్యార్థి లండన్లోని థేమ్స్ నదిలో శవమై కనిపించాడు. -
Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపడంతో శుక్రవారం 178 మంది మృతిచెందినట్లు గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. -
నాన్న ప్రేమగా ఉండడు.. అమ్మ నాతో ఆడుకోదు.. నాలుగేళ్ల చిన్నారి ఆవేదన
నాన్న ప్రేమగా ఉండడు.. అమ్మ నాతో ఆడుకోదు అంటూ ఓ నాలుగేళ్ల చిన్నారి చెబుతున్న మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.


తాజా వార్తలు (Latest News)
-
టీచర్ అవుదామనుకొని..
-
రెండిళ్ల గొడవ.. రోడ్డెక్కింది గోడై!
-
IPL: ఐపీఎల్ వేలం.. 1166 మంది క్రికెటర్ల ఆసక్తి
-
Israel-Hamas Conflict: ఆగిన కాల్పులు విరమణ.. ఇజ్రాయెల్ దాడిలో 178 మంది మృతి
-
తుపాకులతో చొరబడి బ్యాంకులో రూ.18 కోట్ల దోపిడీ
-
Gujarat: గుండెపోటుతో 6 నెలల్లో 1052 మంది మృతి.. 80శాతం 25ఏళ్ల లోపువారే!