BJP: నేటి నుంచి భాజపా రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండోదశ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని ఏకైక శక్తి పీఠం, జోగులాంబ అమ్మవారి సన్నిధి, అలంపూర్ నుంచి బండిసంజయ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. 

Published : 14 Apr 2022 09:50 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండోదశ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని ఏకైక శక్తి పీఠం, జోగులాంబ అమ్మవారి సన్నిధి, అలంపూర్ నుంచి బండిసంజయ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. 

Tags :

మరిన్ని