BRS: రాజేంద్రనగర్‌లో భారాస రోడ్‌ షో.. పాల్గొన్న కేటీఆర్‌

చేవెళ్ల లోక్‌సభ భారాస అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ వేయనున్న సందర్భంగా రాజేంద్రనగర్‌లో నిర్వహిస్తున్న రోడ్‌ షోలో మాజీ మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు.

Published : 23 Apr 2024 12:42 IST

చేవెళ్ల లోక్‌సభ భారాస (BRS) అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ వేయనున్న సందర్భంగా రాజేంద్రనగర్‌లో ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఆయనకు మద్దతుగా మాజీ మంత్రి కేటీఆర్‌ ర్యాలీలో పాల్గొని ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి.  

Tags :

మరిన్ని