Andhra News: తూర్పుగోదావరి జిల్లాలో తీవ్రంగా దెబ్బతిన్న గ్రామీణ రహదారులు
తూర్పుగోదావరి జిల్లాలో గ్రామీణ రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కనీస మరమ్మత్తులకూ నోచుకోక ఆవవాళ్లు కోల్పోయాయి. కాటవరం - కూనవరం మార్గంలో కేవలం 5 కిలోమీటర్ల పరిధిలోనే 219 గుంతలు ఉన్నాయంటే... పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.
Published : 09 May 2022 11:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!
-
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం