Gujarat vs Rajasthan: రషీద్ మాయ.. చివరి బంతికి ఫోర్
ఐపీఎల్-17 (IPL 2024)లో భాగంగా బుధవారం రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ అద్భుతం చేసింది. 197 పరుగుల లక్ష్య చేధనలో గుజరాత్కు చివరి బంతికి రెండు పరుగులు కావాలి. క్రీజులో ఉన్న రషీద్ ఖాన్ (24 నాటౌట్; 11 బంతుల్లో 4×4).. చివరి బంతిని ఫోర్గా మలిచి జట్టుకు అనూహ్య విజయాన్ని అందించాడు.
Published : 11 Apr 2024 10:46 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!