Gujarat vs Rajasthan: రషీద్‌ మాయ.. చివరి బంతికి ఫోర్‌

ఐపీఎల్‌-17 (IPL 2024)లో భాగంగా బుధవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ అద్భుతం చేసింది. 197 పరుగుల లక్ష్య చేధనలో గుజరాత్‌కు చివరి బంతికి రెండు పరుగులు కావాలి. క్రీజులో ఉన్న రషీద్‌ ఖాన్‌ (24 నాటౌట్‌; 11 బంతుల్లో 4×4).. చివరి బంతిని ఫోర్‌గా మలిచి జట్టుకు అనూహ్య విజయాన్ని అందించాడు.   

Published : 11 Apr 2024 10:46 IST

ఐపీఎల్‌-17 (IPL 2024)లో భాగంగా బుధవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ అద్భుతం చేసింది. 197 పరుగుల లక్ష్య చేధనలో గుజరాత్‌కు చివరి బంతికి రెండు పరుగులు కావాలి. క్రీజులో ఉన్న రషీద్‌ ఖాన్‌ (24 నాటౌట్‌; 11 బంతుల్లో 4×4).. చివరి బంతిని ఫోర్‌గా మలిచి జట్టుకు అనూహ్య విజయాన్ని అందించాడు.   

Tags :

మరిన్ని