Indian Navy: యాంటి-షిప్ బ్రహ్మోస్ మిస్సైల్ పరీక్ష విజయవంతం..దీని ప్రత్యేకతలేంటి..?
సముద్రాలలో లక్ష్యాలను ధ్వంసం చేసే యాంటి-షిప్ బ్రహ్మోస్ మిస్సైల్ ను భారత నౌకాదళం, అండమాన్ -నికోబార్ కమాండ్ కలిసి విజయవంతంగా పరీక్షించాయి. ఏప్రిల్ 19న భారత వైమానిక దళం తూర్పుసముద్ర తీరంలో సుఖోయ్ ఫైటర్ జెట్ నుంచి.... బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. బ్రహ్మోస్ క్షిపణి ధ్వని కంటే మూడు రెట్ల వేగంతో దూసుకుపోతుంది.
Published : 29 Apr 2022 13:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తాడేపల్లిలో డ్రగ్స్.. గోప్యంగా ఉంచిన అధికారులు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
-
పార్కింగ్ గొడవ.. కక్షగట్టి ఏడాది తర్వాత హత్య
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!