Telangana News: కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ పేరిట ప్రజల ఆస్తులను అమ్ముతోంది: కేటీఆర్
కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ పేరిట ప్రజల ఆస్తులను అమ్ముతోందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ట్విటర్ వేదికంగా 'ఆస్క్ కేటీఆర్ ' హ్యాష్ ట్యాగ్తో చేపట్టిన చర్చాగోష్టిలో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
Published : 08 May 2022 15:22 IST
Tags :