Roja: సింహాద్రి అప్పన్న సేవలో మంత్రి రోజా
సింహాద్రి లక్ష్మీ నరసింహస్వామిని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణితో కలిసి మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Published : 13 Feb 2024 13:59 IST
Tags :