Andhrapradesh news: జగన్‌ పాలనలో కోతలు.. వాతలు..: రఘురామ

రాష్ట్రంలో విద్యుత్తు కోతలతో పరిశ్రమలు నడవడంలేదు. వేలాది మందికి జీతాలిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. డీజిల్‌తో నడిపిద్దామంటే ధరలు పెంచుతూనే ఉన్నారు. బాదుడే బాదుడు అని అధికారంలోకి వచ్చిన జగన్‌ విద్యుత్తు, పన్నులు, ఆర్టీసీ ఇలా అన్ని రకాలుగా బాదడంలో వేగం పెంచారని ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Published : 14 Apr 2022 15:16 IST

రాష్ట్రంలో విద్యుత్తు కోతలతో పరిశ్రమలు నడవడంలేదు. వేలాది మందికి జీతాలిచ్చే పరిస్థితి కనిపించడం లేదు. డీజిల్‌తో నడిపిద్దామంటే ధరలు పెంచుతూనే ఉన్నారు. బాదుడే బాదుడు అని అధికారంలోకి వచ్చిన జగన్‌ విద్యుత్తు, పన్నులు, ఆర్టీసీ ఇలా అన్ని రకాలుగా బాదడంలో వేగం పెంచారని ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Tags :

మరిన్ని