TDP: యువగళం ముగింపు సభకు.. ప్రత్యేక రైళ్లలో తరలిన తెదేపా శ్రేణులు

తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) యువగళం వియయోత్సవ సభను ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద నిర్వహిస్తున్నారు. ఈ సభకు తెదేపా శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్తున్నారు. సభకు వెళ్లేందుకు కేటాయించిన ప్రత్యేక రైళ్లలో సత్యసాయి జిల్లా ధర్మవరం, అనంతపురం, కళ్యాణదుర్గం, మడకశిర, రాప్తాడు నుంచి పెద్దఎత్తున పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. 

Updated : 20 Dec 2023 09:11 IST

తెదేపా (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) యువగళం వియయోత్సవ సభను ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద నిర్వహిస్తున్నారు. ఈ సభకు తెదేపా శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్తున్నారు. సభకు వెళ్లేందుకు కేటాయించిన ప్రత్యేక రైళ్లలో సత్యసాయి జిల్లా ధర్మవరం, అనంతపురం, కళ్యాణదుర్గం, మడకశిర, రాప్తాడు నుంచి పెద్దఎత్తున పార్టీ శ్రేణులు తరలివెళ్లారు. 

Tags :

మరిన్ని