BCCI: దక్షిణాఫ్రికాలో టీమ్ఇండియా.. వర్షంలో తలపై బ్యాగ్లు పెట్టుకొని ఆటగాళ్ల పరుగులు
దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ 20 సిరీస్ కోసం టీమ్ఇండియా (Team India) డర్బన్ చేరుకుంది. భారత ఆటగాళ్లకు సాదరంగా అక్కడివారు ఘనస్వగతం పలికారు. అయితే వర్షం కురుస్తుండటంతో టీమ్ఇండియా ఆటగాళ్లు తమ లగేజీ బ్యాగ్లను తలపై పెట్టుకుని బస్సు వద్దకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ (BCCI) సోషల్ మీడియాలో పంచుకుంది.
Published : 07 Dec 2023 18:42 IST
Tags :