
దిల్లీ: ఎన్నికల బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలనూ పార్లమెంటు ముందు ఉంచాలని కాంగ్రెస్ పార్టీ బుధవారం డిమాండ్ చేసింది. ఎన్నికల బాండ్లు రాజకీయ అవినీతి పథకంలా మారాయని, భారత ప్రజాస్వామ్య ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని పేర్కొంది. ఇది నగదు అక్రమ చలామణికి దారితీస్తోందని ఆ పార్టీ సీనియర్ నాయకులు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, రణదీప్ సూర్జేవాలాలు విలేకరుల సమావేశంలో ఆరోపించారు.
రాజకీయం
జిల్లా వార్తలు
దేవతార్చన

- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- 8 మంది.. 8 గంటలు
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన