బ్రేకింగ్
12 Nov 2021 | 17:37 IST
వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!
తాడేపల్లి: ఏపీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు వైకాపా అభ్యర్థులను ప్రకటించింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైకాపా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఇందుకూరి రఘురాజు (విజయనగరం జిల్లా), వరుదు కల్యాణి (విశాఖ జిల్లా), వంశీకృష్ణ యాదవ్ (విశాఖ 2), అనంతబాబు (తూ.గో జిల్లా), తలశిల రఘురామ్ (కృష్ణా జిల్లా), అరుణ్ కుమార్ (కృష్ణా 2) ,ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (గుంటూరు జిల్లా), ఎం.హనుమంతరావు (గుంటూరు 2), భరత్ (చిత్తూరు జిల్లా), వై.శివరామరెడ్డి (అనంతపురం), మాధవరావు (ప్రకాశం)కు అవకాశం కల్పించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope: రాశిఫలం (ఏప్రిల్ 28 - మే 04)
- ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు: వరుణ్ తేజ్
- అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
- ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
- కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
- లింకు పైన నొక్కకు!
- కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
- డెలివర్రీ బాయ్స్!
- బ్యాండేజ్ తీసేసిన సీఎం జగన్.. వైకాపా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటన..