Varun Tej: ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబ సభ్యులు: వరుణ్ తేజ్
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ప్రజలే కుటుంబ సభ్యులని సినీనటుడు వరుణ్ తేజ్ అన్నారు.
పిఠాపురం: జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ప్రజలే కుటుంబ సభ్యులని సినీనటుడు వరుణ్ తేజ్ అన్నారు. పవన్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ఆయనకు మద్దతుగా వరుణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల్లో విజయం సాధించకపోయినా.. ప్రజలకు ఆయన మేలు చేస్తున్నారని అన్నారు. అప్పులు చేసి మరీ కౌలు రైతులకు సాయం చేస్తున్నారని చెప్పారు. ఈ సారి ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు మరింత సేవ చేస్తారన్నారు. ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
పిఠాపురంలో ఘనస్వాగతం..
పిఠాపురం విచ్చేసిన వరుణ్ తేజ్కు తెదేపా, భాజపా, జనసేన నేతలు ఘనస్వాగతం పలికారు. నాగబాబు, వరుణ్.. పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామి, దత్తాత్రేయుడు, పురుహూతికా అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గొల్లప్రోలు మండలం తాటిపర్తి, కొడవలి, చెందుర్తి గ్రామాలలో బైకు ర్యాలీ, రోడ్డు షో లో పాల్గొన్నారు. దుర్గాడలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మైనార్టీలకు అండగా ఉంటాం: పవన్ కల్యాణ్
మైనార్టీల అభ్యున్నతికి కూటమి మేనిఫెస్టో తోడ్పడుతుందని, వారికి అండగా ఉంటామని జనసేనాని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. -
సజ్జల భార్గవరెడ్డిపై కేసు నమోదు చేసిన సీఐడీ
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. -
24 గంటల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేస్తా: చంద్రబాబు
ఎన్డీయే ప్రభుత్వం వచ్చిన 24 గంటల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబు ప్రకటించారు. -
చంద్రబాబు ప్రచార జోరు.. శుక్రవారం 5 నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు
రాష్ట్రంలో ఎన్నికల ప్రచార గడువు శనివారంతో ముగుస్తుండటంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు రెండ్రోజుల పాటు విస్తృత పర్యటనలు చేపట్టనున్నారు. -
పెనమలూరులో వైకాపా అభ్యర్థి జోగి రమేశ్ అనుచరుల వీరంగం
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పరిధిలోని గంగూరులో వైకాపా అభ్యర్థి జోగి రమేశ్ అనుచరులు అరాచకం సృష్టించారు. -
వైకాపా రౌడీ మూకలు బరితెగిస్తున్నాయ్: అచ్చెన్నాయుడు
అధికారం కోల్పోతున్నారన్న అక్కసుతో వైకాపా రౌడీ మూకలు బరి తెగిస్తున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. -
రేపటి కురుక్షేత్ర యుద్ధంలో ధర్మం గెలవాలి: చంద్రబాబు
కరెంటు ఛార్జీలు, మద్య నిషేధంపై జవాబు చెప్పిన తర్వాతే జగన్ ఓట్లు అడగాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. -
యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘన.. మచిలీపట్నంలో ఇంటింటికీ ‘సిద్ధం’ స్టిక్కర్లు
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా నేతలు యథేచ్చగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. -
పోలింగ్కు ముందు ఓట్ల కొనుగోలుకు వైకాపా కుట్ర: విజయ్ కుమార్
ప్రజల డబ్బుతో వారి ఓట్ల కొనుగోలుకు వైకాపా ప్రభుత్వం కుట్రపన్నిందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. -
ఓటేసిన వారిని కాటేసే రకం జగన్: చంద్రబాబు
ఈ ఎన్నికల్లో వైకాపా ఫ్యాన్ ముక్కలవడం ఖాయం అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం.. గుంటూరులో ఉద్యోగుల ఆందోళన
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం కొనసాగుతోంది. గుంటూరు మహిళా కళాశాలలో పోస్టల్ బ్యాలెట్ పత్రాలు లేవని ఉద్యోగులను తిరిగి పంపిస్తున్నారు. -
ఏపీలో సంక్షేమ పథకాలకు నిధుల జమ ఎందుకు ఆలస్యమైంది?: ఈసీ
ఏపీలో సంక్షేమ పథకాల నగదు జమపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల పోలింగ్ ముగిసేవరకు నిధుల జమను వాయిదా వేసింది. -
ఒకప్పుడు అన్న కోసం పాదయాత్ర చేశా... ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డా: వైఎస్ షర్మిల
ఎంపీగా అవినాష్రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. -
వైకాపా వీరవిధేయ పోలీసులపై వేటు
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరుల అరాచకాలకు కొమ్ముకాసిన పోలీసులపై ఎన్నికల సంఘం (ఈసీ) వేటు వేసింది. మాచర్ల టౌన్ సీఐ శరత్బాబు, కారంపూడి సీఐ చిన్నమల్లయ్య, వెల్దుర్తి ఎస్సై వి.శ్రీహరిలను బదిలీ చేసింది. -
ఏపీలో ఆదివారం బ్యాంకులు పనిచేసేలా చూడండి: చర్చనీయాంశమైన ఆర్థికశాఖ అధికారుల లేఖ
ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలు పనిచేసేలా చూడాలని ఆర్థికశాఖ అధికారులు డీజీఎంకు లేఖ రాయడం చర్చనీయాంశమవుతోంది. -
హైదరాబాద్ నుంచి గుంటూరుకు లారీలో తరలిస్తున్న రూ.8.40 కోట్లు సీజ్
ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో భారీగా నగదు పట్టుబడింది. -
ప్రస్తుతం రాష్ట్ర రాజధాని ఏది? సీఎంగా స్పష్టతతో సమాధానం చెప్పండి
ప్రతిపక్ష నేతగా రాష్ట్రానికి అమరావతే రాజధాని అని చెప్పి.. అధికారంలోకి వచ్చాక మాట మార్చిన సీఎం జగన్కు రాష్ట్ర ప్రజలను ఓటు అడిగే కనీస అర్హత లేదని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. -
ముస్లింల ఆత్మగౌరవాన్ని జగన్ దెబ్బతీశారు
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జగన్ పాలనలో ముస్లింలపై దాడులు, అరాచకాలు పెచ్చరిల్లాయని, దాదాపు 107 ఘటనలు చోటుచేసుకున్నా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించలేదని, ఏ ఒక్క ఘటననూ సీఎం ఖండించడంగానీ, బాధితుల పక్షాన నిలబడటంగానీ, వారిని పరామర్శించడం గానీ చేయలేదని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫరూఖ్ షిబ్లీ ధ్వజమెత్తారు. -
ప్రశ్నించే గొంతుకలపై పైశాచికత్వం!
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా రాష్ట్రంలో జగన్ రాజ్యాంగం అమలవుతూనే ఉంది. ప్రశ్నించే వారిపై దౌర్జన్యాలు, చెప్పినట్లు వినకపోతే దాడులు, ఎదురు తిరిగితే అక్రమ కేసులు.. ఇలా వైకాపా నేతలు పేట్రేగిపోతున్నారు. ప్రతిపక్ష పార్టీలనే కాదు.. -
శిరోముండనం కేసు తీర్పు అమలుపై స్టే జూన్ 20 వరకు పొడిగింపు
దళితులకు శిరోముండనం ఘటనలో మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు, ఇతర దోషులకు 18 నెలల జైలుశిక్ష, జరిమానా విధిస్తూ విశాఖ కోర్టు ఇచ్చిన తీర్పు అమలును నిలుపుదల చేస్తూ తామిచ్చిన ఉత్తర్వులను హైకోర్టు జూన్ 20 వరకు పొడిగించింది. -
ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే.. యావదాస్తి దానమిచ్చినట్లే!
‘2024 సంవత్సరం మే నెల 13న.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఫ్యాన్ గుర్తుపై నొక్కడం ద్వారా యావదాస్తిని దానంగా ఇస్తున్నాం. ఇక మీదట మాకు, మా కుటుంబ సభ్యులకు ఈ ఆస్తితో ఎలాంటి సంబంధం లేదు.
తాజా వార్తలు
-
రన్వేపై పేలిన బోయింగ్ విమానం టైరు..!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ.. ఆ 25 మంది తొలగింపు వెనక్కి!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM