బ్రేకింగ్
05 May 2024 | 17:26 IST
తెలంగాణలో 10 స్థానాల్లో విజయం ఖాయం: అమిత్ షా
కాగజ్నగర్: కేంద్రంలో మరోసారి మోదీ సర్కారు వస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘‘ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల్లో రెండు విడతల పోలింగ్ ముగిసింది. తొలి రెండు విడతల్లో భాజపా సెంచరీ కొడుతుంది. తెలంగాణలో కొన్నాళ్లుగా భాజపాకు ఓట్ల శాతం పెరుగుతోంది. ఈసారి రాష్ట్రంలో పది ఎంపీ సీట్లలో విజయం సాధిస్తాం. గతంలో భారాస అవినీతి చేసేది..ఇప్పుడు కాంగ్రెస్ చేస్తోంది’’ అని అమిత్ షా విమర్శించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
- రాశిఫలం (మే 19 - మే 25)
- ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
- ‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
- ప్రభాస్ చెప్పిన ‘బుజ్జి’ ఇదిగో.. ఆసక్తి రేకెత్తిస్తున్న వీడియో
- తప్పు చేశాను.. వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా!
- ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
- పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
- ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు