బ్రేకింగ్
05 May 2024 | 17:47 IST
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
అమరావతి: వైకాపా సోషల్మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది. సామాజిక మాధ్యమాల్లో చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తెదేపా ఈసీకి ఫిర్యాదు చేసింది. ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబే కారణమంటూ ఐవీఆర్ఎస్ ద్వారా ఓటర్లు, పింఛనుదారులను తప్పుదోవ పట్టించారని పేర్కొంది. తెదేపా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఈసీ.. విచారణ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని సీఐడీ డీజీని ఆదేశించింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ప్రభాస్ చెప్పిన ‘బుజ్జి’ ఇదిగో.. ఆసక్తి రేకెత్తిస్తున్న వీడియో
- ‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
- ‘బుజ్జి’ని పరిచయం చేయనున్న ప్రభాస్.. లేటెస్ట్ అప్డేట్ ఇదే
- ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
- ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
- పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
- స్టార్ హోటల్ను తలదన్నేలా రైల్వే కోచ్లు..!
- చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
- వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
- విజయవాడ డివిజన్ పరిధిలో 14 రైళ్లు రద్దు