MI vs PBKS: ముంబయి పోరాడినా పంజాబ్‌దే విజయం

పంజాబ్‌ నిర్దేశించిన 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులకే పరిమితమైంది. దీంతో పంజాబ్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

Updated : 22 Apr 2023 23:40 IST