G20 Summit: జీ20 దిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం: ప్రధాని మోదీ ప్రకటన

G20 Summit: భారత్ అధ్యక్షతన ప్రతిష్ఠాత్మక జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. దిల్లీలోని ప్రగతి మైదాన్‌లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన భారత్‌ మండపంలో ఈ సమావేశం జరుగుతోంది. పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.

Updated : 09 Sep 2023 15:42 IST