IND vs AUS Fourth Test: నాలుగో టెస్టు డ్రా.. 2-1తో భారత్దే సిరీస్
IND vs AUS Fourth Test: అహ్మదాబాద్ వేదికగా బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) భారత్ - ఆసీస్ జట్ల మధ్య (IND vs AUS) నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో సిరీస్ 2-1తో భారత్ వశమైంది. టాస్ గెలిచిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 480 పరుగులు చేసింది. బదులుగా భారత్ 571 పరుగులు కొట్టింది. రెండో ఇన్నింగ్స్లో కంగారూలు 175/2 దగ్గర ఉండగా ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణయం తీసుకొని మ్యాచ్ను డ్రాగా ముగించారు.
Updated : 13 Mar 2023 15:41 IST
వ
తాజా వార్తలు (Latest News)
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్