IND vs AUS Fourth Test: నాలుగో టెస్టు డ్రా.. 2-1తో భారత్దే సిరీస్
IND vs AUS Fourth Test: అహ్మదాబాద్ వేదికగా బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో (Border - Gavaskar Trophy) భారత్ - ఆసీస్ జట్ల మధ్య (IND vs AUS) నాలుగో టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో సిరీస్ 2-1తో భారత్ వశమైంది. టాస్ గెలిచిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 480 పరుగులు చేసింది. బదులుగా భారత్ 571 పరుగులు కొట్టింది. రెండో ఇన్నింగ్స్లో కంగారూలు 175/2 దగ్గర ఉండగా ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణయం తీసుకొని మ్యాచ్ను డ్రాగా ముగించారు.
Updated : 13 Mar 2023 15:41 IST
వ
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..