Naralokesh: గన్నవరంలో ‘యువగళం’ భారీ బహిరంగ సభ
యువగళం పాదయాత్రలో భాగంగా 191వ రోజు మంగళవారం గన్నవరంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అశేషంగా తెదేపా శ్రేణులు, అభిమానులు తరలిరాగా.. ఉమ్మడి కృష్ణా జిల్లా వైకాపా నేతలపై లోకేశ్ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ‘రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో యువగళం యాత్ర చేసిన తర్వాత వైకాపా నేతలు మొరుగుతున్నారు. కానీ.. కృష్ణాలోకి రాక ముందే ఇక్కడ వైకాపా నేతలు ప్యాంట్లు తడుపుకొన్నారు. లోకేశ్ క్షమాపణ చెప్పిన తర్వాతే ఇక్కడికి అడుగు పెట్టాలని నాకు హెచ్చరికలు జారీ చేశారు.
Updated : 23 Aug 2023 09:38 IST
1/15
ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న నారా లోకేశ్
2/15
3/15
ప్రజలకు అభివాదం చేస్తున్న లోకేశ్
4/15
5/15
6/15
7/15
8/15
9/15
సభకు హాజరైన తెదేపా నాయకులు
10/15
11/15
12/15
13/15
మహిళల సందడి
14/15
15/15
గన్నవరంలో యువగళం సభకు భారీగా హాజరైన జనం
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి