AP ECET Results: ఏపీ ఈసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

AP ECET Results: ఏపీ ఈసెట్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. ఫలితాల కోసం క్లిక్ చేయండి

Updated : 02 Jul 2023 16:48 IST

గాంధీనగర్‌(కాకినాడ): ఏపీ ఈసెట్‌ ఫలితాలు(AP ECET Results 2023) విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఆదివారం సాయంత్రం కాకినాడలోని జేఎన్టీయూలో ఉన్నతాధికారులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 20న జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 38,181మంది దరఖాస్తు చేసుకోగా 34,503మంది హాజరయ్యారు. వీరిలో 25,902మంది బాలురు కాగా.. 8601మంది బాలికలు ఉన్నారు. AP ECET పరీక్షలో 31,933మంది (23,748 మంది బాలురు; 8185   బాలికలు) అర్హత సాధించినట్టు అధికారులు వెల్లడించారు. 


ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని