ఆన్‌లైన్‌తోనే దోస్తీ!

‘మామా ఎక్కడున్నావ్‌?...’ ఇద్దరు స్నేహితులు ఫోన్‌లో పలకరించుకుంటే అడిగే మొదటి మాట అదే. నిజమైన సమాధానం చెప్పాల్సి వస్తే అత్యధికులు ‘ఆన్‌లైన్‌లో ఉన్నా’ అనాల్సిందే. 

Published : 30 Dec 2023 00:54 IST

‘మామా ఎక్కడున్నావ్‌?...’ ఇద్దరు స్నేహితులు ఫోన్‌లో పలకరించుకుంటే అడిగే మొదటి మాట అదే. నిజమైన సమాధానం చెప్పాల్సి వస్తే అత్యధికులు ‘ఆన్‌లైన్‌లో ఉన్నా’ అనాల్సిందే. తాజా అధ్యయనం ప్రకారం భారతీయ యువత రోజుకి సగటున 6.5 గంటలు సామాజిక మాధ్యమాల్లోనే గడుపుతున్నారు. సెల్‌ఫోన్లు, అంతర్జాలం, సోషల్‌మీడియా లెక్కలు తీస్తే.. మొత్తంగా ఇవీ గణాంకాలు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని