AP News: పెట్టుబడుల కుట్రలో నా పాత్ర లేదు: వసంత కృష్ణప్రసాద్
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ ఆరోపిస్తున్నట్లు క్విడ్ప్రోకో పెట్టుబడుల కుట్రలో తన పాత్ర లేదని ఏపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (వైకాపా)....
ఈనాడు, హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ ఆరోపిస్తున్నట్లు క్విడ్ప్రోకో పెట్టుబడుల కుట్రలో తన పాత్ర లేదని ఏపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ (వైకాపా) తెలంగాణ హైకోర్టుకు నివేదించారు. గృహ నిర్మాణ మండలి- ఇందూ సంయుక్త భాగస్వామ్య ప్రాజెక్టు వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కృష్ణప్రసాద్, వసంత ప్రాజెక్ట్స్లు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై బుధవారం జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM