logo

25 నుంచి ఓటరు స్లిప్పుల పంపిణీ

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్‌, ఎన్నికల సహాయ అధికారి నగేశ్‌ అన్నారు.

Published : 25 Apr 2024 07:03 IST

వనపర్తి న్యూటౌన్‌, న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 25 నుంచి ఇంటింటికి ఓటరు స్లిప్పుల పంపిణీలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చేయాలని అదనపు కలెక్టర్‌, ఎన్నికల సహాయ అధికారి నగేశ్‌ అన్నారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో తన ఛాంబర్‌లో రాజకీయ ప్రతినిధులతో ఓటర్‌ స్లిప్పుల పంపిణీ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. వారం రోజులు ప్రతి గ్రామంలో బీఎల్వోలచే ఓటరు స్లిప్పులను పంపిణీ చేస్తామన్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని