గుంతల రోడ్లు... పూడిన కాలువలు
షబ్బీర్ కాలనీలో సీసీ రోడ్లు రాళ్లు తేలడటంతో చీకటిలో నడవాలంటే ఎక్కడ అదుపుతప్పి పడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలు చెత్తతో నిండినా సిబ్బంది శుభ్రం చేయటంలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రాళ్లుతేలి అధ్వానంగా ఉన్న సీసీ రోడ్డు
ఉదయగిరి, న్యూస్టుడే: షబ్బీర్ కాలనీలో సీసీ రోడ్లు రాళ్లు తేలడటంతో చీకటిలో నడవాలంటే ఎక్కడ అదుపుతప్పి పడిపోతామోనని ఆందోళన చెందుతున్నారు. మురుగు కాలువలు చెత్తతో నిండినా సిబ్బంది శుభ్రం చేయటంలేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
- దిలావర్భాయ్వీధిలో మురుగు వ్యవస్థ సరిగా లేదు. ఇళ్ల ముందు రోడ్లపై మురుగు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు స్థానికులు తంటాలు పడుతున్నారు. మురుగు నిలిచి దుర్వాసన వస్తోంది.
- నాగులబావి, అగ్రహారం వీధుల్లో సీసీ రోడ్లు గుంతలు పడి ప్రమాదకరంగా ఉన్నాయి. డ్రైనేజీ చెత్తాచెదారాలతో నిండి రోడ్లపై ప్రవాహం సాగుతోంది. పంచాయతీ ద్వారా నీటి సరఫరా నిత్యం అందుబాటులోఉండటంలేదు. కోళ్ల, సుద్దబావి వీధుల్లో సైతం డ్రైనేజీ సరిగా లేదు.
- చెత్త నిర్వహణ లేక రోడ్ల పక్కన, జనావాసాల మధ్య చెత్త నిల్వలు పేరుకుపోతున్నాయి. చెత్తకుండీలు ఏర్పాటు చేయలేదు.
పక్కకాలువలు లేవు - షరీఫ్
పట్టణంలో పక్క కాలువలు సరిగా లేవు. దీంతో మురుగు రోడ్లపై ప్రవహిస్తోంది. కాలువల్లో పూడిక, చెత్తాచెదారాలు పేరుకుపోయాయి. చెత్త వేసేందుకు వీధుల్లో కుండీలు లేవు. పాలకులు, అధికారులు చర్యలు తీసుకొని డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలి.
రోడ్లు అధ్వానం - మహమ్మద్ షఫీ
పట్టణంలో సీసీ రోడ్లు రాళ్లు తేలి, గుంతలతో ప్రమాదకరంగా మారాయి. వాటిపై రాకపోకలు సాగించలేకపోతున్నాం. దెబ్బతిన్న రోడ్లను బాగుచేసి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి.
ప్రాంతాలు: దిలావర్భాయ్ వీధి, అగ్రహారం, షబ్బీర్ కాలనీ, నాగులబావి వీధి, సుద్దబావి వీధి, కోళ్ల వీధి
సమస్యలు: తాగునీరు, పారిశుద్ధ్యం, అధ్వానపు రోడ్లు, అస్తవ్యస్తంగా మురుగు కాలువ వ్యవస్థ
పంచాయతీ: ఉదయగిరి
వార్డులు: 10, 11, 12, 13
జనాభా: సుమారు 4,106
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జయకేతన.. జయదీవెన
[ 04-05-2024]
నెల్లూరు నగరంలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేనాని పవన్కల్యాణ్లు నిర్వహించిన రోడ్షో, ప్రజాగళం సభకు ప్రజలు పోటెత్తారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి తమ అధినేతలకు ఘనస్వాగతం పలికారు. -
అయిదేళ్ల పాలన.. మూడుసార్లు వడ్డన!
[ 04-05-2024]
నేనున్నాను.. నే విన్నానని పదేపదే చెప్పి.. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి.. ఆర్టీసీ ఛార్జీలను పెంచి సామాన్యుల నడ్డి విరిచారు. గత ప్రభుత్వంపై నానా యాగీ చేసి పీఠమెక్కిన ముఖ్యమంత్రి.. వైకాపా అయిదేళ్ల పాలనలో మూడుసార్లు ఛార్జీలు పెంచారు. -
అదేతీరు.. పండుటాకుల కన్నీరు
[ 04-05-2024]
బ్యాంకుకు వెళ్లిన తర్వాత పాన్కార్డు, ఆధార్ కార్డు, ఫొటోలు తీసుకొస్తే నగదు డ్రా చేసుకోవచ్చన్నారు. ఎండలో నకలు కాపీల కోసం ప్రదక్షిణలు చేశాం. నాలుగేళ్లుగా ఖాతా లావాదేవీలు నిలిచిపోయినట్లు బ్యాంకర్లు చెప్పారు. పింఛను అందక నిరాశ చెందా. ప్రభుత్వ నిర్ణయం సరికాదు. -
ఇంటి నుంచే ఓటు ప్రారంభం
[ 04-05-2024]
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం 85 ఏళ్లుపైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓటు హక్కు కల్పించే ప్రక్రియ జిల్లాలో ప్రారంభమైంది. -
నేడు సీఎం జగన్ పర్యటన
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ శనివారం నెల్లూరుకు రానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు చాపర్లో వీఆర్సీ క్రీడా మైదానానికి చేరుకుని.. 3.10 గంటలకు రోడ్షో నిర్వహించనున్నారు. -
మాటల్లో ప్రేమ.. చేతల్లో ఏదయ!
[ 04-05-2024]
ఎస్సీ.. ఎస్టీలపై ప్రేమ ఒలకబోసిన జగన్.. ఆయా సామాజిక వర్గాల అభ్యున్నతిపై విషం కక్కారు. తెదేపా పాలనలో వెలుగు వెలిగిన ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారు. అయిదేళ్ల పాలనలో కార్పొరేషన్కు పైసా విదల్చని జగన్.. ఎన్నికల వేళ ఆయా సామాజిక వర్గాల ఓట్ల కోసం వెంపర్లాడుతున్నారు. -
సోమశిల నుంచి 1.5 టీఎంసీల నీటిని తీసుకొస్తాం
[ 04-05-2024]
రాళ్లపాడు జలాశయానికి సోమశిల ప్రాజెక్టు నుంచి ఏటా రావాల్సిన 1.5 టీఎంసీల నీటిని తీసుకొచ్చి అన్నదాతను ఆదుకుంటామని నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి హామీ ఇచ్చారు. -
వైకాపా ప్రచారంలో వీవోఏ, ఉపాధ్యాయుడు
[ 04-05-2024]
వరికుంటపాడు మండలం ధర్మవరంలో శుక్రవారం వైకాపా అభ్యర్థి మేకపాటి రాజగోపాల్రెడ్డి ప్రచారంలో నార్తుకొండాయపాలెం వీవోఏ జె.అనూష పాల్గొన్నారు. అభ్యర్థికి గజమాల వేసి ప్రచారంలో పాల్గొన్నారు. -
జగన్ పాలన.. వేతన జీవులకు వెత
[ 04-05-2024]
జగన్ పాలనలో ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు ప్రతి నెలా జీతం సకాలంలో అందక ఆర్థికంగా అవస్థ పడుతున్నారు. జీతం ఎప్పుడొస్తుందోనని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. -
సజావుగా ఎన్నికల నిర్వహణ: కలెక్టర్
[ 04-05-2024]
పొరపాట్లకు తావివ్వకుండా ఎన్నికలను సజావుగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ సూచించారు. నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో శుక్రవారం పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్స్ నిర్వహణపై ఏర్పాటు చేసిన శిక్షణను పరిశీలించారు. -
అభి సుజుకి నూతన షోరూం ప్రారంభం
[ 04-05-2024]
నెల్లూరు మినీ బైపాస్ రోడ్డులో అభి సుజుకి రెండో షోరూంను శుక్రవారం సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ జోనల్ సర్వీస్ మేనేజర్ వెంకటేషన్ ప్రారంభించారు. -
రైతు నేస్తమన్నావ్.. కన్నీరు నింపావ్!
[ 04-05-2024]
రైతు నేస్తమన్నావు.. అండగా నిలుస్తానన్నావ్.. వారి క్షేమమే ప్రాధాన్యమని ముఖ్యమంత్రి జగన్ నమ్మించారు. వారి కష్టాలు మాత్రం పట్టించుకోలేదు. పంటలు పండించే మార్గాలను గాలికొదిలేశారు. పొలాలకు నీరు అందించే కాలువల నిర్వహణ అయిదేళ్లుగా మరిచిపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
గులకరాయి ఘటనను.. ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
హైదరాబాద్లో స్థానికేతరులకే పట్టం
-
అంతేలేని ప్రజ్వల్ రేవణ్ణ ఆగడాలు.. ఒక్కొక్కరుగా స్పందిస్తున్న బాధితులు
-
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం