logo

భాజపా గూటికి మరో ఇద్దరు అగ్రనేతలు

మాజీ మంత్రి బింబాధర్‌ కువార్‌, బిజద మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి నివేదితా నాయక్‌ భాజపా గూటికి చేరారు.

Published : 24 Apr 2024 01:29 IST

మన్మోహన్‌, ఓరం సమక్షంలో బింబాధర్‌, నివేదితా

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: మాజీ మంత్రి బింబాధర్‌ కువార్‌, బిజద మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి నివేదితా నాయక్‌ భాజపా గూటికి చేరారు. సోమవారం భువనేశ్వర్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు మన్మోహన్‌ సామల్‌, సుందర్‌గఢ్‌ సిటింగ్‌ ఎంపీ జోయల్‌ ఓరం తదితర నాయకులు బింబాధర్‌, నివేదితాలను స్వాగతించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని