logo

తొలిరోజు 12 నామినేషన్లు

జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. చీపురుపల్లి, రాజాం, గజపతినగరం నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. తొలిరోజు అసెంబ్లీ స్థానాలకు 10, విజయనగరం ఎంపీ స్థానానికి ఇద్దరు అందించారు.

Published : 19 Apr 2024 03:56 IST

హెల్ప్‌డెస్క్‌లో అభ్యర్థుల నామపత్రాలు పరిశీలిస్తున్న ఎన్నికల అధికారులు

విజయనగరం అర్బన్‌, ఉడాకాలనీ, న్యూస్‌టుడే: జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. చీపురుపల్లి, రాజాం, గజపతినగరం నియోజకవర్గాలు మినహా మిగిలిన చోట్ల నామపత్రాలు దాఖలయ్యాయి. తొలిరోజు అసెంబ్లీ స్థానాలకు 10, విజయనగరం ఎంపీ స్థానానికి ఇద్దరు అందించారు.

కలెక్టరేట్‌లో ఎంపీ స్థానానికి జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ నాగలక్ష్మి నామపత్రాలు స్వీకరించారు. యుగ తులసీ పార్టీ తరఫున గరివిడికి చెందిన శంభాన శ్రీనివాసరావు, సమాజ్‌వాదీ పార్టీ నుంచి సామిరెడ్డి అచ్చియ్యనాయుడు ఒక్కో సెట్‌ అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని