‘రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం’
ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం భారాస ఆధ్వర్యంలో కేసముద్రం మార్కెట్ కూడలిలో భారాస నేతలు రాస్తారోకో నిర్వహించారు.
రాస్తారోకో మాజీ ఎమ్మెల్యే శంకర్నాయక్ , భారాస నేతలు, కార్యకర్తలు
కేసముద్రం, న్యూస్టుడే: ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం భారాస ఆధ్వర్యంలో కేసముద్రం మార్కెట్ కూడలిలో భారాస నేతలు రాస్తారోకో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శంకర్నాయక్ మాట్లాడుతూ ధాన్యానికి రూ.500 బోనస్ చెల్లిస్తామని చెప్పిన రేవంత్రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం సన్నరకం ధాన్యానికి మాత్రమే చెల్లిస్తామని ప్రకటించడం రైతులను మోసం చేయడమేనన్నారు. గంట పాటు రాస్తారోకో నిర్వహించడంతో కేసముద్రం, వరంగల్ ప్రధాన రహదారిలో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఆందోళనలో భారాస నాయకులు గుగులోతు వీరూనాయక్, నీలం దుర్గేశ్, మోడెం రవీందర్, ఊకంటి యాకూబ్రెడ్డి, కొండ్రెడ్డి రవీందర్రెడ్డి, మిట్టగడుపుల మహేందర్, చంద గోపి, సుమన్, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అనారోగ్యం ‘కొని’తెచ్చుకోవడమే..!
[ 01-06-2024]
ఓరుగల్లు నగరంలో గురువారం ఆహార భద్రత తనిఖీ అధికారులు ఆకస్మికంగా మూడు రెస్టారెంట్లపై దాడులు చేయగా అనేక లోపాలను గుర్తించారు. -
మీ సేవ దోపిడీ తోవ
[ 01-06-2024]
ప్రభుత్వశాఖల పౌర సేవల్లో పారదర్శకత.. సులభతరం కోసం ఏర్పాటు చేసిన మీ-సేవ కేంద్రాల్లో వసూళ్ల పర్వం కొనసాగుతోంది. -
అద్దె కారు.. నిబంధనలు బేఖాతరు!
[ 01-06-2024]
‘చేతిలో అధికారం ఉంది.. మనల్ని ఎవరు అడుగుతారులే’ అన్నట్లుగా ఉంది గ్రేటర్ వరంగల్లో వింగ్ అధికారుల తీరు. నాలుగేళ్లుగా టెండర్ పిలవకుండానే అద్దె వాహనాలు నడిపిస్తున్నారు. -
బడి బస్సు..భద్రమిలా!
[ 01-06-2024]
నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్పించాలి. ఎందులో విద్యా ప్రమాణాలు బాగుంటాయి. అక్కడ ఏ విధమైన వసతులున్నాయి. -
పాలు.. ఆరోగ్యానికి మేలు
[ 01-06-2024]
పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా.. బలంగా ఎదగాలన్నా.. పాలు తప్పనిసరి.. అంతేకాదు ఆర్థిక అవసరాలను తీరుస్తూ కుటుంబ పోషణకు నేడు పాడి పరిశ్రమ ఎంతగానో దోహదం చేస్తోంది.. నేడు ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా అటు ఆరోగ్యం.. -
మీసేవ కేంద్రం.. ఇష్టారాజ్యం
[ 01-06-2024]
ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన మీసేవ కేంద్రాల నిర్వాహకులు జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. -
అవతరణ వేడుకలకు ముస్తాబు
[ 01-06-2024]
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు ముస్తాబు అవుతున్నాయి. -
దరిచేరని.. పీఎం మత్స్యయోజన
[ 01-06-2024]
రాష్ట్రంలో మాంసాహార ప్రియులు మేకలు, గొర్రెలు, కోళ్ల మాంసం తర్వాతి స్థానం చేపలకే ఇస్తారు. -
ఉపరితల గనిలో ‘పంచ్ ఎంట్రీ’
[ 01-06-2024]
సింగరేణిలో మరో ‘పంచ్ ఎంట్రీ’ గని ఏర్పాటు చేయనున్నారు. -
రోహిణికార్తె.. నిప్పుల కుంపటి..!
[ 01-06-2024]
ప్రచండ భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోహిణి కార్తెలో రోళ్లు పగిలేలా ఉగ్రరూపాన్ని చూపుతున్నాడు. -
క్రీడా నైపుణ్యాలకు పదును
[ 01-06-2024]
వివిధ క్రీడాంశాల్లో తన నైపుణ్యాలకు మరింత మెరుగులు దిద్దుకొనేందుకు ఔత్సాహిక క్రీడాకారులకు జిల్లాలోని వేసవి క్రీడాశిక్షణ శిబిరాలు ఊతమిచ్చాయి. -
ధ్రువపత్రాల జారీకి అధిక వసూళ్లు
[ 01-06-2024]
తహసీల్దార్ కార్యాలయాల్లో విద్యార్థులకు అవసరమైన కుల, నివాస, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు వివిధ ధ్రువీకరణ పత్రాల జారీ దరఖాస్తుల్లో మీ సేవా కేంద్రం నిర్వాహకులు దొడ్డిదారిలో వసూళ్లకు పాల్పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎఫ్డీలపై వడ్డీ రేట్లను సవరించిన యూనియన్ బ్యాంక్.. లేటెస్ట్ రేట్లు ఇవే..
-
గంభీర్ మంచి ఛాయిసే.. స్టార్లను డీల్ చేయగలడు: గంగూలీ
-
గత ప్రభుత్వం కాంగ్రెస్ నేతలను ఆహ్వానించలేదు: పొన్నం ప్రభాకర్
-
శుభ్మన్ గిల్తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన నటి
-
ఫోన్ ట్యాపింగ్పై సీబీఐ విచారణ చేయించాలి: సీఎం రేవంత్కు బండి సంజయ్ లేఖ
-
రివ్యూ: మిస్టర్ అండ్ మిసెస్ మహి: జాన్వీకపూర్ స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?